కాకినాడ-జిల్లా

  • Home
  • అతిసార కలకలం..!

కాకినాడ-జిల్లా

అతిసార కలకలం..!

Jun 22,2024 | 23:36

ప్రజాశక్తి – సామర్లకోట జిల్లాలో అతిసార వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే తొండంగి మండలంలో పలు గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రభల్లింది. ఈ నేపథ్యంలోనే సామర్లకోట మండలం…

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేయాలి

Jun 22,2024 | 23:35

ప్రజాశక్తి – కాకినాడ ప్రభుత్వ పాఠశాలలో చదివే 7వ తరగతి విద్యార్థులకు తక్షణమే పాఠ్య పుస్తకాలు అంద చేయా లని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. శనివారం ఎస్‌ఎఫ్‌ఐ…

వసతి గృహ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్‌

Jun 22,2024 | 23:34

ప్రజాశక్తి – కాకినాడ డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కాలేజీ బార్సు వసతిగృహాంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశిం చారు. శనివారం బాలాజీ…

కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

Jun 21,2024 | 22:48

ప్రజాశక్తి -సామర్లకోటసామర్లకోట రాక్షరామిక్స్‌ యాజమాన్యం కార్మికులను తొలగించి 65 రోజులు పూర్తి అయిన తరువాత కూడా విధుల్లోకి తీసుకోకుండా చర్చల ద్వారా కాలయాపన చేస్తోందని సిఐటియు జిల్లా…

యాసలపు బాటలో ఉద్యమాల బలోపేతం

Jun 21,2024 | 22:45

ప్రజాశక్తి-పెద్దాపురం ప్రజా నాయకుడు యాసలపు సూర్యారావు బాటలో ప్రతి కార్యకర్త పయనుంచి కార్మిక ఉద్యమాలను బలోపేతం చేయాలని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎంఎల్‌సి…

కానరాని చినుకు జాడ

Jun 21,2024 | 22:44

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిఈ ఏడాది కూడా వానలు ఆలస్యమవుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ రుతుపవనాల జాడ కనిపించడం లేదు. మరోవైపు సాగునీటి లభ్యత అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.…

విధుల్లోకి తీసుకోవాలంటూ …వాలంటీర్ల ధర్నా

Jun 21,2024 | 17:16

ప్రజాశక్తి-కాకినాడ : తొలగించిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పలు డివిజన్లకు చెందిన పలువురు వాలంటీర్లు ధర్నా నిర్వహించారు.…

అక్రమంగా తరలిస్తున్న డీజిల్‌ స్వాధీనం – డ్రైవర్‌ అరెస్టు

Jun 21,2024 | 17:10

ప్రజాశక్తి-కాజులూరు (కాకినాడ) : అక్రమంగా తరలిస్తున్న డీజిలును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు రాజమండ్రి విజిలెన్స్‌ ఎస్సై టి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎంఎస్‌ఓ లక్ష్మీ…

వెంటాడుతున్న వ్యాధుల భయం

Jun 20,2024 | 22:54

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడి గ్రామాల్లో ఇటీవల డయేరియా బారిన పడి 100 మంది వరకూ ఆసుపత్రి పాలయ్యారు. వ్యాధి లక్షణాలతో…