నిరుపయోగంగా తహశీల్దార్ భవనం
ప్రజాశక్తి – సామర్లకోట రూరల్ లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం రెవెన్యూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్యాలయం శిధిలావస్థకు చేరింది. దీంతో ఎప్పుడు…
ప్రజాశక్తి – సామర్లకోట రూరల్ లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం రెవెన్యూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్యాలయం శిధిలావస్థకు చేరింది. దీంతో ఎప్పుడు…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి యుటిఎఫ్ సీనియర్ నాయకుడు జుత్తుగ నరసింహ మూర్తి(79) మంగళవారం కాకినాడలోని ఆయన స్వగృహంలో వృద్ధాప్యంతో మృతి చెందారు. ఏడాదిగా ఆయన మంచానికే…
ప్రజాశక్తి – కాకినాడ ‘పండగ మీకు..పస్తులు మాకా’ అంటూ అంగన్వాడీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంగన్వాడీలు నిలదీశారు. పండుక కానుకలు ఇస్తానని నమ్మించిన జగన్…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి హైకోర్టు ఆదేశించినా… పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా… షరామాములుగా ఈ ఏడాదీ ఖాకీపై కోడి పైచేయి సాధించింది. పండగ మూడు రోజులూ…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, చాగల్లుప్రజాస్వామ్య దేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజలు తమ హక్కులపై నిరసన గళాన్ని వినిపిస్తే నిర్బంధం తగదని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఆదివారం…
ప్రజాశక్తి – సామర్లకోట రూరల్ చీకటి జిఒలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎంఎల్ఎ, టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప…
ప్రజాశక్తి – కాకినాడ సిఐటియు 2024 క్యాలెం డర్ను జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబాబ్జి ఆవిష్కరించారు. నగరంలోని కచేరిపేట ప్రాంతంలో ఉన్న లక్ష్మిదాస్ భవన్లో ఆదివారం ఈ…
ప్రజాశక్తి – యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 34వ రోజుకు చేరింది. కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాల్సిన క్రిస్మస్, నూతన…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం సంక్రాంతికి రాజకీయ సెగ తగిలింది. ఎన్నికల కోలాహలం కోడి పందాలను తాకింది. అతి దగ్గర్లో ఉన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని…