కాకినాడ-జిల్లా

  • Home
  • జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్‌-1 పరీక్షలు

కాకినాడ-జిల్లా

జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్‌-1 పరీక్షలు

Mar 17,2024 | 22:59

ప్రజాశక్తి – కాకినాడ, గండేపల్లి జిల్లాలో గ్రూప్‌-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

తునిలో హోరాహోరీ పోరు..!

Mar 17,2024 | 22:57

ప్రజాశక్తి – కోటనందూరు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో తుని నియోజవర్గంలో యనమల, దాడిశెట్టి మధ్య పోరు ఉత్కంఠ భరితంగా మారింది. తుని నియోజకవర్గం నుంచి…

మోగిన ఎన్నికల నగారా

Mar 17,2024 | 00:42

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదలైంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. నాలుగో…

ఎపి ఎంప్లాయీస్‌ మినిస్ట్రీస్‌ డైరీ ఆవిష్కరణ

Mar 15,2024 | 23:09

ప్రజాశక్తి-కోటనందూరుమంత్రి దాడిశెట్టి రాజా తుని పట్టణంలో పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎపి మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు బాలు, రేలంగి…

పార్టీ మారడం లేదు : యనమల కృష్ణుడు

Mar 15,2024 | 23:07

ప్రజాశక్తి-కోటనందూరుతాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ఛానల్స్‌లో వచ్చిన వార్తలను టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యనమల కృష్ణుడు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం తుని పట్టణంలో తన నివాసంలో…

గ్రూప్‌-1 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Mar 15,2024 | 23:05

ప్రజాశక్తి-కాకినాడఈ నెల 17న జిల్లాలో గ్రూప్‌-1 పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ సమగ్రంగా చేపట్టాలని డిఆర్‌ఒ డాక్టర్‌ డి.తిప్పేనాయక్‌ లైజన్‌ అధికారులు, చీఫ్‌ సూపరిం టెండెంట్లను…

కూటమిలో కుమ్ములాటలు

Mar 15,2024 | 23:03

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిఎన్నికల వేళ విపక్ష కూటమిలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటించేలా ముందుకు వెళుతున్నామని టిడిపి, జనసేన అధినేతలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి…

పార్టీ మారడం లేదు

Mar 15,2024 | 14:46

యనమల కృష్ణుడు  ప్రజాశక్తి-కోటనందూరు: తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ఛానల్ లో వచ్చిన వార్తలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు తీవ్రంగా ఖండించారు.…

మహోన్నత వ్యక్తి కారల్‌ మార్క్స్‌

Mar 15,2024 | 00:04

ప్రజాశక్తి – కాకినాడ, కాకినాడ రూరల్‌ మహోన్నత వ్యవక్తి కారల్‌ మార్క్స్‌ అని సిపిఎం నాయకులు అన్నారు. గురువారం స్థానిక సుందరయ్య భవన్‌లో కారల్‌ మార్క్స్‌ వర్ధంతి…