కాకినాడ-జిల్లా

  • Home
  • ఆరోగ్యశ్రీ కొనసాగేలా ఎలక్షన్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి : జగ్గంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి

కాకినాడ-జిల్లా

ఆరోగ్యశ్రీ కొనసాగేలా ఎలక్షన్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి : జగ్గంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి

May 21,2024 | 13:51

ప్రజాశక్తి-జగ్గంపేట (కాకినాడ) : రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీని కొనసాగించే విధంగా ఎలక్షన్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని జగ్గంపేట టిడిపి ఎమ్మెల్యే…

ఉప్పుటేరులోకి దూకి వివాహిత ఆత్మహత్య

May 21,2024 | 10:04

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పుటేరులోకి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం యు.కొత్తపల్లిలో జరిగింది. అమరవిల్లి గ్రామానికి చెందిన బోరా దుర్గ (38) ఈరోజు…

వేట నిషేధ పరిహారం వెంటనే చెల్లించాలి

May 20,2024 | 22:15

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ మత్య్సకారులకు వేట నిషేద పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని సిపిఎం కాకినాడ రూరల్‌ కన్వీనింగ్‌ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ డిమాండ్‌ చేశారు.…

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న రాక్‌ సిరామిక్స్‌

May 20,2024 | 22:14

ప్రజాశక్తి – సామర్లకోట సామర్లకోట ఎడిబి రోడ్లులో రాక్‌ సిరామిక్స్‌ పరిశ్రమ యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తుందని కార్మికులు ఆరోపించారు. సోమ వారం లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంతోపాటు,…

కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

May 20,2024 | 22:13

ప్రజాశక్తి – కాకినాడ తాము ఒక కోర్సులో విద్యను అభ్యసిస్తే మరొక కోర్సుకి సంబంధించిన సర్టిఫికెట్‌లను ఇస్తున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పివిఆర్‌ ట్రస్ట్‌ డిగ్రీ…

స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతపై నిరంతర పర్యవేక్షణ

May 20,2024 | 22:12

ప్రజాశక్తి – కాకినాడ స్ట్రాంగ్‌ రూముల భద్ర తను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, ఓట్ల లెక్కింపు ప్రక్రి యకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తు న్నట్లు జిల్లా ఎన్నికల…

అమలు కాని హామీలు

May 20,2024 | 22:11

ప్రజాశక్తి – యు. కొత్తపల్లి జిల్లాలోని కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సెజ్‌ కోసం 10 వేల ఎకరాలను సేకరించారు. 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మండలంలో శ్రీరాంపురం,…

తాడిచెట్టు పైనుండి కిందికి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతి

May 20,2024 | 10:32

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : తాడిచెట్టు పై నుండి కిందికి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతి చెందిన ఘటన సోమవారం కొమరగిరిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల…

బస్‌కాంప్లెక్స్‌ బురదమయం

May 19,2024 | 22:43

ప్రజాశక్తి – జగ్గంపేట జగ్గంపేటలో ఉన్న ఆర్‌టిసి కాంప్లెక్స్‌ బురదమయంలో దర్శనమిస్తుంది. ఈ బస్‌స్టేషన్‌ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్‌స్టేషన్‌…