కాకినాడ-జిల్లా

  • Home
  • బకాయిల సాధన కోసం యుటిఎఫ్‌ 12 గంటల ధర్నా

కాకినాడ-జిల్లా

బకాయిల సాధన కోసం యుటిఎఫ్‌ 12 గంటల ధర్నా

Jan 4,2024 | 17:20

ప్రజాశక్తి – కాకినాడ : ఆర్థిక బకాయిలు చెల్లించాలంటూ యుటిఎప్‌ ఆధ్వర్యంలో గురువారం 12 గంటల ధర్నా చేపట్టారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షలు నగేష్‌ ధర్నా శిబిరాన్ని…

9వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jan 3,2024 | 22:37

ప్రజాశక్తి-యంత్రాంగం తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు…

సావిత్రీబాయి ఫూలేకు ఘన నివాళి

Jan 3,2024 | 22:35

ప్రజాశక్తి-యంత్రాంగం తొలి ఉపాధ్యాయిని, క్రాంతి జ్యోతి సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం పలుచోట్ల ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. మహిళలకు విద్య కోసం ఆమె చేసిన కృషిని…

ఘనంగా డియర్‌ కామ్రేడ్‌ పుస్తకావిష్కరణ

Jan 3,2024 | 22:32

ప్రజాశక్తి-కాకినాడపార్టీలో, ప్రజా ప్రతినిధిగా ఏ పదవులూ చేపట్టని ఒక సాధారణ కార్యకర్తను రెండు దశాబ్దాలు గడిచినా స్మరించు కోవడం, ఆయనపై ఒక పుస్తకం రావడం తెలుగు నేలపై…

నిరాశ పరిచిన సిఎం పర్యటన

Jan 3,2024 | 22:30

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధికాకినాడలో బుధవారం జరిగిన సిఎం పర్యటన ఉమ్మడి జిల్లా ప్రజలను నిరాశపరిచింది. ఎలాంటి హామీలు లేకుండా చప్పగా సాగింది. ప్రజా సమస్యలపై అసలు ప్రస్తావన రాలేదు.…

దద్దరిల్లిన కలెక్టరేట్

Jan 3,2024 | 22:28

ప్రజాశక్తి-కాకినాడ అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 23వ రోజు వేలాదిమంది అంగన్వాడీలు కాకినాడ కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా చేశారు. మాట తప్పిన జగన్‌ అంటూ నినాదాలు…

కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల బైఠాయింపు

Jan 3,2024 | 15:49

జగన్ భవిషత్తును నిర్ణయించేది అంగన్వాడీ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు మోడీ, జగన్ జోడీలకు బుద్ధి చెప్తామని నినాదాలు ప్రజాశక్తి:కాకినాడ : అంగన్వాడీలు చేస్తున్న…

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం : ఏఐటీయూసీ

Jan 3,2024 | 15:34

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌ (కాకినాడ) : ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించుకుంటే మున్సిపల్‌ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేస్తారని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి…

రోటరీ గోల్డ్‌ అధ్యక్షునిగా గోపీనాధ్

Jan 2,2024 | 22:57

ప్రజాశక్తి-కాకినాడరోటరీ గోల్డెన్‌ జూబ్లీ క్లబ్‌ 2025-26 సంవత్సరానికి నూతన అధ్యక్షునిగా వంశీ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ గోపీనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు క్లబ్‌ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ ప్రకటించారు.…