బాబుకు ఓటేస్తే మోసపోయినట్టే
ప్రజాశక్తి -కాకినాడ ప్రతినిధి, పిఠాపురంపొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు చివరి రోజు శనివారం…
ప్రజాశక్తి -కాకినాడ ప్రతినిధి, పిఠాపురంపొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు చివరి రోజు శనివారం…
పెద్దాపురం నియోజకవర్గంలో 2,15,095 మంది ఓటర్లు ప్రజాశక్తి – పెద్దాపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్…
ప్రజాశక్తి – పెద్దాపురం : వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని యాత్రికులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయ అధికారులు శనివారం తెలిపారు.…
ప్రజాశక్తి-పిఠాపురం పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలింగ్ సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టాలని నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి…
ప్రజాశక్తి-కాకినాడఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్…
ప్రజాశక్తి కాకినాడ రూరల్ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విసిగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం యూనివర్సిటీ సెమినార్ హాల్లో ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు.…
ప్రజాశక్తి – సామర్లకోటపదేళ్ల బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం తీవ్రస్థాయిలో ప్రమాదంలో ఉందని, దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ ఇండియా కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ…
ప్రజాశక్తి-కాకినాడ13 మంది భవన నిర్మాణ కార్మికులపై పెట్టిన తప్పుడు కేసును శుక్రవారం కాకినాడ మొబైల్ కోర్టు కొట్టివేసింది. ఇసుక సమస్యను పరిష్కరించి, ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలను…
ప్రజాశక్తి – సామర్లకోట సార్వత్రిక ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ దగ్గర పడొతోంది. ప్రచార పర్వం ముగిసేందుకు ఇక కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండ…