కాకినాడ-జిల్లా

  • Home
  • బాబుకు ఓటేస్తే మోసపోయినట్టే

కాకినాడ-జిల్లా

బాబుకు ఓటేస్తే మోసపోయినట్టే

May 11,2024 | 22:37

ప్రజాశక్తి -కాకినాడ ప్రతినిధి, పిఠాపురంపొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు చివరి రోజు శనివారం…

సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

May 11,2024 | 15:58

పెద్దాపురం నియోజకవర్గంలో 2,15,095 మంది ఓటర్లు ప్రజాశక్తి – పెద్దాపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్…

వల్లభ స్వామి ఆలయంలో మజ్జిగ పంపిణీ

May 11,2024 | 16:17

ప్రజాశక్తి – పెద్దాపురం : వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని యాత్రికులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయ అధికారులు శనివారం తెలిపారు.…

పోలింగ్‌ సజావుగా సాగేలా చర్యలు

May 10,2024 | 22:58

ప్రజాశక్తి-పిఠాపురం పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలింగ్‌ సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టాలని నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌ రెడ్డి…

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

May 10,2024 | 22:55

ప్రజాశక్తి-కాకినాడఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌…

నన్నయ విసి పద్మరాజుకు ప్రశంస

May 10,2024 | 22:53

ప్రజాశక్తి కాకినాడ రూరల్‌ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విసిగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం యూనివర్సిటీ సెమినార్‌ హాల్లో ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు.…

బిజెపి పాలనలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం

May 10,2024 | 22:52

ప్రజాశక్తి – సామర్లకోటపదేళ్ల బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం తీవ్రస్థాయిలో ప్రమాదంలో ఉందని, దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ ఇండియా కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ…

భవన కార్మికులపై అక్రమ కేసు కొట్టివేత

May 10,2024 | 22:51

ప్రజాశక్తి-కాకినాడ13 మంది భవన నిర్మాణ కార్మికులపై పెట్టిన తప్పుడు కేసును శుక్రవారం కాకినాడ మొబైల్‌ కోర్టు కొట్టివేసింది. ఇసుక సమస్యను పరిష్కరించి, ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలను…

ప్రచారానికి ఇక రెండు రోజులే…

May 9,2024 | 23:17

ప్రజాశక్తి – సామర్లకోట సార్వత్రిక ఎన్నికల సమరానికి కౌంట్‌ డౌన్‌ దగ్గర పడొతోంది. ప్రచార పర్వం ముగిసేందుకు ఇక కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండ…