కాకినాడ-జిల్లా

  • Home
  • జయహో బిసి సభ జయప్రదానికి కృషి

కాకినాడ-జిల్లా

జయహో బిసి సభ జయప్రదానికి కృషి

Feb 21,2024 | 23:17

ప్రజాశక్తి – జగ్గంపేట ఈ నెల 25న పెద్దాపురంలో జరిగే జయ హో బిసి సభను విజయ వంతం చేయా లని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల…

పెద్దాపురం నుంచే పోటీ చేస్తా: చినరాజప్ప

Feb 21,2024 | 23:16

ప్రజాశక్తి – పెద్దాపురం పెద్దాపురం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. బుధవారం ఆయన స్థానిక…

గ్రామ సింహాల స్వైర విహారం

Feb 21,2024 | 23:15

ప్రజాశక్తి – గండేపల్లి మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ సింహాలు విచ్చలవిడిగా స్వైరా విహారం చేస్తు న్నాయి. దారిని పోయే బాటసారులు, మోటార్‌ సైకిల్‌పై వెళ్లేవారిపై ఒక్కసారిగా…

పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాల కల్పన

Feb 21,2024 | 23:13

ప్రజాశక్తి – కాకినాడ జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్‌ నిర్థేశించిన అన్ని సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.…

ఆమడ దూరంలో సంరక్షణ

Feb 21,2024 | 23:11

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్న ప్రకృతి ప్రసాదించిన మడ అడవుల సంరక్షణను కాకినాడ జిల్లాలోని అధికారులు గాలికి వదిలేసారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.…

పలివెల సూర్యారావు మృతి పట్ల సిపిఎం సంతాపం

Feb 21,2024 | 17:31

ప్రజాశక్తి-కాకినాడ : సిపిఎం నాయకులు పలివెల వీరబాబు తండ్రి పలివెల సూర్యారావు మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సిపిఎం జిల్లా…

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులపై అనుమతులు జారీ చేయాలి : కలెక్టర్

Feb 21,2024 | 17:30

ప్రజాశక్తి కాకినాడ : సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన ధరఖాస్తులపై త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని…

రోడ్డు చెంతనే మెడికల్‌ వ్యర్థాలు

Feb 20,2024 | 23:19

ప్రజాశక్తి – సామర్లకోట పట్టణంలో ఒక ఆసుపత్రికి చెందిన మెడిసిన్‌ వ్యర్థాలు రోడ్డు చెంతనే వేస్తున్నారు. స్థానిక మెహర్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో స్టేట్‌ బ్యాంక్‌ ఎదురుగా గల…

పోరాటాలతోనే హక్కుల సాధన

Feb 20,2024 | 23:18

ప్రజాశక్తి – కాకినాడ ఐక్య పోరాటాలతోనే హక్కులను సాధించుకోగలుగుతామని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డిఎ.రత్నరాజు అన్నారు. మంగళవారం…