బిజెపితో అంటకాగేవారిని సాగనంపండి
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చాగల్లుబిజెపితో అంటకాగేవారిని రానున్న ఎన్నికల్లో సాగనంపాలని పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండను…