కాకినాడ-జిల్లా

  • Home
  • సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి

కాకినాడ-జిల్లా

సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి

Jan 31,2024 | 22:54

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, రాజానగరం మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కాకినాడలోని జెఎన్‌టియుకె 10వ…

విద్యారంగాన్ని కాపాడాలి : ఎస్ఎఫ్ఐ

Jan 31,2024 | 17:55

నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి చలో చెన్నై జయప్రదం చేయండి ప్రజాశక్తి-కాకినాడ : విద్యారంగాన్ని కాపాడాలని, నూతన జాతియ విద్యా విధానాన్ని రద్దు చేయాలని…

‘సంభవ్‌’ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం

Jan 30,2024 | 23:13

ప్రజాశక్తి – కాకినాడ సౌత్‌ హెడ్‌ సంభవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యం లో మంగళవారం రాజ రాజేశ్వరి ఐటిఐ ప్రాంగణంలో కెరీర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం జరిగింది. ఈ…

పోర్టు భూములన్నీ కబ్జా

Jan 30,2024 | 23:10

ప్రజాశక్తి – కాకినాడ పోర్టు భూములన్నీ కబ్జా చేయడానికే ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి కన్పిస్తాయని, నగర అభివృద్ధికి మాత్రం కన్పించవని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు…

సమస్యలను పరిష్కరించకుంటే పోరాటమే

Jan 30,2024 | 23:09

ప్రజాశక్తి – కాకినాడ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటమే శరణ్యమని ఎపి భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల…

నేడు జెఎన్‌టియుకె స్నాతకోత్సవం

Jan 30,2024 | 23:07

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి సాంకేతిక విద్యారంగంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడులను అందిపుచ్చుకుంటూ, కొంగొత్త ఆలోచనలకు పదును పెడుతూ, విద్యార్థులను వినూత్న ప్రయోగాల వైపు మళ్లిస్తూ… విప్లవాత్మక…

ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

Jan 30,2024 | 16:34

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : మంగళవారం నాడు కోటనందూరు గ్రామంలో స్థానిక సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్షకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

వ్యవసాయ విద్యార్ధులచే ” రైతు సదస్సు.. ప్రదర్శన ”

Jan 30,2024 | 15:38

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో మంగళవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ”రైతు సదస్సు-ప్రదర్శన” నిర్వహించారు. ఈ సదస్సు, ప్రదర్శన ద్వారా రైతులకు…

మాల్స్‌ కార్మికుల సమస్యలపై వినతి

Jan 29,2024 | 22:13

ప్రజాశక్తి – కాకినాడ షాపింగ్‌ మాల్స్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కృతిక శుక్లాను సిఐటియు…