కాకినాడ-జిల్లా

  • Home
  • బిజెపి మద్దతుదారులకు ఓటు వేయ్యేద్దు

కాకినాడ-జిల్లా

బిజెపి మద్దతుదారులకు ఓటు వేయ్యేద్దు

Feb 5,2024 | 17:31

కనీస పెన్షన్ పెంచనందున ఈపీఎఫ్ పెన్షనర్లకు ఏపీఆర్పిఏ పిలుపు  ప్రజాశక్తి-కాకినాడ : దేశంలో 75 లక్షలకు పైగా ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ సమస్యలు పరిష్కరించని…

అసమానతలు తొలగించేలా ప్రభుత్వ పాలన

Feb 4,2024 | 22:51

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలో ఉన్న అసమానతలను తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు. జడ్‌పి సమావేశంలో పాల్గొనేందుకు…

గ్రూప్స్‌ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదవాలి

Feb 4,2024 | 22:49

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గ్రూప్స్‌, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు క్రమశిక్షణతో ప్రణాళిక ప్రకారం ప్రిపేర్‌ అవ్వాలని ఎంఎల్‌సి, పోటీ పరీక్షల నిపుణుడు కెఎస్‌.లక్ష్మణరావు సూచించారు. యుటిఎఫ్‌,…

సాగు, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు

Feb 4,2024 | 22:48

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి రానున్న వేసవి కాలంలో సాగు, తాగునీటికి రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌…

రోడ్డు నిర్మాణాలు కోరుతూ టిడిపి, జనసేన ఆందోళన

Feb 4,2024 | 16:00

రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : శిథిల వ్యవస్థకు చేరుకున్న రోడ్ల నిర్మాణాలు కోరుతూ టిడిపి, జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌…

నేడు రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన

Feb 3,2024 | 23:40

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌ సామర్లకోట – ఉండురు ఎన్‌ఎఫ్‌ సిఎల్‌ రోడ్డులో నేడు రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు శ్రీకుమార రామ భీమే శ్వర…

సిద్ధం సభకు తరలిన వైసిపి శ్రేణులు

Feb 3,2024 | 23:36

ప్రజాశక్తి – యంత్రాంగం ఏలూరులో సిఎం జగన్మోహన్‌ రెడ్డి సిద్ధం సభకు శనివారం జిల్లా నుంచి పెద్దఎత్తున వైసిపి శ్రేణులు తరలివెళ్లాయి. రౌతులపూడి మండలంలోని పలు గ్రామాల…

పేద ప్రజలందరూ ఐక్యం కావాలి

Feb 3,2024 | 23:34

ప్రజాశక్తి – కోటనందూరు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం పేద బలహీన వర్గాల ప్రజలందరూ ఐక్యం కావాలని మాజీ ఐఎఎస్‌ విజయకుమార్‌ అన్నారు. ఐక్యత నినాదంతో…

జర్నలిస్టుల స్థలాల ప్రక్రియను పూర్తి చేయాలి

Feb 3,2024 | 23:32

ప్రజాశక్తి – కాకినాడ జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ కోర్టు…