కాకినాడ-జిల్లా

  • Home
  • ప్రజారోగ్యంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం

కాకినాడ-జిల్లా

ప్రజారోగ్యంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం

Dec 22,2023 | 23:04

ప్రజాశక్తి-కాకినాడపారిశుధ్య కార్మికులు ప్రజారోగ్య పరిరక్షణతోపాటు వ్యక్తిగత ఆరోగ్యంపైనా శ్రద్ధ తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌ నాగనరసింహారావు సూచించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రజారోగ్య విభాగంతో సమీక్షించారు.…

ఘనంగా రామానుజన్‌ జయంతి

Dec 22,2023 | 23:02

ప్రజాశక్తి – యంత్రాంగం ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పలుచోట్ల శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సామర్లకోట రూరల్‌ బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్లో హెచ్‌ఎం…

అంగన్‌వాడీలతో దద్దరిల్లిన రోడ్లు

Dec 22,2023 | 22:59

తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంగన్‌వాడీల సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకి చేరింది. జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు.ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యంత్రాంగంకాకినాడ…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఉధృతం

Dec 22,2023 | 22:57

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌సమగ్ర శిక్షాభియాన్‌ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కాకినాడలో మూడో రోజుకి చేరుకుంది. ఇంద్రపాలెం అంబేద్కర్‌ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా జగన్‌ కాంట్రాక్ట్‌…

గ్యాస్‌ సిలిండర్లపై అదనపు సొమ్ముపై చర్యలు

Dec 22,2023 | 22:55

ప్రజాశక్తి-కాకినాడఎల్‌పిజి గ్యాస్‌ కనెక్షన్‌, సిలిండర్‌పై అదనంగా సొమ్ములు వసూలు చేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామనిజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ హెచ్చరించారు. ఎల్‌పిజి గ్యాస్‌ ఏజెన్సీలు, గ్యాస్‌…

తాండవపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

Dec 22,2023 | 22:53

ప్రజాశకి-కోటనందూరుకోటనందూరులో తాండవ నదిపై రూ.10 కోట్లతో హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల క్రితం…

వణికిస్తున్న చలి పులి

Dec 22,2023 | 22:51

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిజిల్లాపై చలి పులి పంజా విసురుతోంది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా ప్రజలు బయటకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. పొగమంచు పూర్తిగా కమ్ముతోంది. దానికి తోడు…

కరపలో అంగన్వాడీల రాస్తారోకో

Dec 22,2023 | 15:07

ప్రజాశక్తి – కరప : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా 11వ రోజు …

జెవివి ఆధ్వర్యాన చెకుముకి పరీక్షలు

Dec 21,2023 | 23:02

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన గురువారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు రెండో స్థాయి చెకుముకి పరీక్షలు నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ పి.ఆర్‌.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.తిరుపాణ్యం చెకుముకి…