మిడ్డే మీల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజాశక్తి-కాజులూరు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి నర్ల ఈశ్వరి డిమాండ్ చేశారు. గురువారం కాజులూరు…
ప్రజాశక్తి-కాజులూరు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి నర్ల ఈశ్వరి డిమాండ్ చేశారు. గురువారం కాజులూరు…
ప్రజాశక్తి – పెద్దాపురం, తునిసమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 3వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ సెంటర్లో నిర్వహిస్తున్న సమ్మె…
ప్రజాశక్తి-కాకినాడసిఎం వైఎస్.జగన్ జనవరి 3న కాకినాడ రానున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.నాగ నరసింహారావు గురువారం పర్యవేక్షించారు. ఆర్ఎంసి గ్రౌండ్ ఆవరణను…
ప్రజాశక్తి-కాకినాడతమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు 9వ రోజు సమ్మె శిబిరంలో వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మె శిబిరానికి సిఐటియు…
కాకినాడలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభ రెండోరోజైన గురువారం ఉత్తేజకరంగా సాగాయి. పలువురు ముఖ్యఅతిథుల ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పోరాట స్ఫూర్తిని నింపాయి. అలాగే పలువురు…
పజాశక్తి – కాకినాడ సమగ్ర శిక్ష ఉద్యోగుల సహ నాన్ని పరీక్షిం చవద్దని యూనియన్ జెఎసి అధ్యక్ష, కార్యదర్శులు ఎం.చంటిబాబు, సత్య నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన…
ప్రజాశక్తి – కాకినాడ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య సుమారు 18 శాతం తగ్గినట్లు జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్ తెలిపారు. ఎస్పి…
ప్రజాశక్తి – జగ్గంపేట రూరల్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే మండలంలోని ఇర్రిపాకలో స్థానిక…
పిడిఎఫ్ మాజీ ఎంఎల్సి విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ భవిష్యత్లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిడిఎఫ్…