ఘనంగా గణతంత్ర వేడుకలు
ప్రజాశక్తి-యంత్రాంగం 75వ గణతంత్ర దినోత్సవాలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో అధికారులు, నాయకులు త్రివర్ణపతాకాలను ఆవిష్కరించారు. ఉత్తమ సేవలందించిన పలువురు అధికారులకు…