కార్పొరేషన్ సొమ్మును దోచుకుంటున్న ఎంఎల్ఎ
ప్రజాశక్తి – కాకినాడ ప్రజల కష్టార్జీతమైన కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాల్లో ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నారని మాజీ ఎంఎల్ఎ వనమాడి కొండ బాబు ఆరోపించారు.…
ప్రజాశక్తి – కాకినాడ ప్రజల కష్టార్జీతమైన కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాల్లో ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నారని మాజీ ఎంఎల్ఎ వనమాడి కొండ బాబు ఆరోపించారు.…
ప్రజాశక్తి – కాకినాడ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ బంద్కు సంఘీభావంగా ఆల్ ఇండియా కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు రైతు…
ప్రజాశక్తి – కోటనందూరు మిచౌంగ్ తుపాన్తో నష్టపోయిన రైతన్నలు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూపులు చూడక తప్పడం లేదు. తుపాను ప్రభావంతో నమోదు అయిన అధిక…
కాకినాడలో టి.డి.ఆర్. బాండ్ల పేరుతో 251 కోట్ల మరో కుంభకోణం మాజీ ఎమ్మెల్యే కొండబాబు ప్రజాశక్తి-కాకినాడ : ప్రజల కష్టార్జీతమైన కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాలలో కాకినాడ…
కార్మిక, రైతు సంఘాల బైక్ ర్యాలీ ఉద్యోగాలు, గిట్టుబాటు ధరచట్టం, కనీస వేతనం 26వేలకై డిమాండ్ ప్రజాశక్తి-కాకినాడ : ఆల్ ఇండియా కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల…
ప్రజాశక్తి- తాళ్లరేవుఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎంఎల్ఎ సహా పలువురు ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగిలింది. తమ గ్రామానికి రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులను…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి42 రోజులు జరిగిన అంగన్వాడీల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు జారీ చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్…
ప్రజాశక్తి-యంత్రాంగం 75వ గణతంత్ర దినోత్సవాలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో అధికారులు, నాయకులు త్రివర్ణపతాకాలను ఆవిష్కరించారు. ఉత్తమ సేవలందించిన పలువురు అధికారులకు…
కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో…… ప్రజాశక్తి-కాకినాడ : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్…