కాకినాడ-జిల్లా

  • Home
  • చరిత్రలో నిలిచిన అంగన్‌వాడీల పోరాటం

కాకినాడ-జిల్లా

చరిత్రలో నిలిచిన అంగన్‌వాడీల పోరాటం

Feb 10,2024 | 22:31

ప్రజాశక్తి-కాకినాడఅంగన్వాడీలు చేసిన 42 రోజుల పోరాటం ఆంధ్రప్రదేశ్‌ కార్మికోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి కొనియాడారు. కాకినాడ ధర్నాచౌక్‌లో సిఐటియు ఆధ్వర్యంలో…

10వ రోజు జిజిహెచ్‌ వర్కర్స్‌ ఆందోళన

Feb 10,2024 | 22:29

ప్రజాశక్తి-కాకినాడతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన శనివారం 10వ రోజు కొనసాగింది. ఈ…

ప్రతి పేద కుటుంబానికీ ఇంటి పట్టా

Feb 10,2024 | 22:27

ప్రజాశక్తి-కాకినాడ, కాకినాడ రూరల్‌ ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించే లక్ష్యంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌…

ప్రతి పేద కుటుంబానికి ఇల్లు

Feb 10,2024 | 16:23

 ఇళ్ళ పట్టాలు పంపిణీలో కలెక్టర్ కృతిక శుక్ల, ఎమ్మెల్సీ పద్మశ్రీ ప్రజాశక్తి-కాకినాడ : ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించే లక్ష్యంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు…

9వ రోజు జిజిహెచ్‌ వర్కర్స్‌ ఆందోళన

Feb 9,2024 | 22:40

ప్రజాశక్తి-కాకినాడతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ చేపట్టిన ఆందోళన 9వ రోజైన శుక్రవారం కూడా కొనసాగించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు కార్మికులతో చర్చలు…

రజకుల ఆస్తులకు రక్షణ కల్పించాలి

Feb 9,2024 | 22:38

ప్రజాశక్తి-కాకినాడరాష్ట్రవ్యాప్తంగా రజక వృత్తిదారులకు చెందిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని వాటికి రక్షణ కల్పించాలని, రజకులకు ఉపాధి, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఎపి రజక వృత్తిదారుల…

బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

Feb 9,2024 | 22:37

ప్రజాశక్తి-కాకినాడదేశంలో 75 లక్షల పైగా ఉన్న ఇపిఎఫ్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించని బిజెపి ప్రభుత్వాన్ని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గద్దె దింపాలని ఎపిఆర్‌పిఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

Feb 9,2024 | 22:35

నిర్బంధాలపై ఆశా వర్కర్ల నిరసన 8న విజయవాడ ధర్నా సందర్భంగా ఆశా కార్యకర్తలపై ప్రభుత్వం నిర్బందాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆశా వర్కర్స్‌ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ…

పది, ఇంటర్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 9,2024 | 22:34

ప్రజాశక్తి-కాకినాడ పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో…