తూర్పు-గోదావరి

  • Home
  • పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

తూర్పు-గోదావరి

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

Nov 30,2023 | 23:01

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంపోలవరం నిర్వాసిత మండలాలను అత్యాచారాలకు గురవుతున్న ప్రాంతాలుగా ప్రభుత్వం గతంలో ప్రకటించినందున ఈ మేరకు ప్రత్యేకాధి కారులు సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు…

‘సర్వారాయ’ ఎన్నికల్లో సిఐటియు ఘనవిజయం

Nov 30,2023 | 22:56

ప్రజాశక్తి-కడియంవేమగిరిలోని సర్వారాయ సుగర్స్‌ బాట్లింగ్‌ యూనిట్‌ (కోకోకోలా)లో గురువారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో శ్రీసర్వారాయ సుగర్స్‌ లిమిటెడ్‌ బాట్లింగ్‌ యూనిట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) సంఘం విజయం…

ఇరిగేషన్‌ను వేధిస్తున్న లస్కర్ల కొరత

Nov 30,2023 | 22:53

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధినీటి పారుదల శాఖలో లస్కర్ల కొరత వేధిస్తోంది. తూర్పు, మధ్య డెల్టా, హెడ్‌ వర్క్సు, పెద్దాపురం, ఏలేశ్వరం డివిజన్ల పరిధిలో 487 మంది లస్కర్లు…

నష్టాల్లో వ్యవసాయ రంగం

Nov 30,2023 | 22:51

ప్రజాశక్తి – తాళ్లరేవు, ముమ్మిడివరంరాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి చేతగాని పాలన కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం నష్టాల ఊభిలో కూరుకుపోతుంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌…

ఎల్ఐసి ఏజెంట్ల యూనియన్ అధ్యక్షుడు సాయిబాబాకు సన్మానం

Nov 30,2023 | 16:45

ప్రజాశక్తి కడియం (తూర్పుగోదావరి) : గత పుష్కర కాలం గా రాజమహేంద్రవరం రూరల్ ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మండలం లోని వీరవరం గ్రామానికి చెందిన…

సహకార బ్యాంక్‌ రుణాలపై అవగాహన

Nov 29,2023 | 22:19

ప్రజాశక్తి- గోకవరంరంపఎర్రంపాలెంలో గోకవరం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ డి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా…

సంక్షేమ ప్రభుత్వానికి తిరుగులేదు

Nov 29,2023 | 22:16

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంప్రజా సంక్షేమ పాలనకు తిరుగులేదని, ఎవరు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసిపియేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం…

స్కూల్‌ కాంప్లెక్స్‌ను వినియోగిచుకోవాలి

Nov 29,2023 | 22:13

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ఉపాధ్యాయులకు స్కూల్‌ కాంప్లెక్స్‌లు శిక్షణా కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయని అర్బన్‌ రేంజ్‌ డిఐ బి.దిలీప్‌కుమార్‌ అన్నారు. స్థానిక దానవాయిపేట మున్సిపల్‌ హైస్కూల్‌ కాంప్లెక్స్‌లో ప్రాథమిక…

ప్రభుత్వం అందర్నీ మోసం చేసింది

Nov 29,2023 | 22:11

ప్రజాశక్తి – ముమ్మిడివరంవైసిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ…