తూర్పు-గోదావరి

  • Home
  • జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ 

తూర్పు-గోదావరి

జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ 

May 16,2024 | 13:59

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధి, కే. సావరంలో గురువారం వైద్యాధికారి డాక్టర్ ఆర్ ఎస్ ఎస్ వి ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ…

వేసవి విజ్ఞాన శిబిరాలను వినియోగించుకోవాలి

May 15,2024 | 22:31

ప్రజాశక్తి-కడియం విద్యార్థుల్లో సృజనాత్మాకత వెలికి తీయడమే గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం ముఖ్య ఉద్దేశమని గ్రంథాలయ అధికారి శెట్టిపల్లి శ్రీదేవి నిర్మల అన్నారు. కడియం గ్రంథాలయంలో రాష్ట్ర…

సుబ్బరాజు కుటుంబానికి ప్రెస్‌ క్లబ్‌ సాయం

May 15,2024 | 22:29

ప్రజాశక్తి-కడియం (మండపేట)సుబ్బరాజు కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మండపేట ప్రెస్‌ క్లబ్‌ అండగా ఉంటుందని క్లబ్‌ అధ్యక్షుడు రెడ్డి ఒమేష్‌ ఆన్నారు. ఇటీవల కిడ్నీ సంబంధిత సమస్యతో…

ఘనంగా కాటన్‌ జయంతి వేడుకలు

May 15,2024 | 22:28

ప్రజాశక్తి-యంత్రాంగం రాజమహేంద్రవరం రూరల్‌ ఉభయ గోదావరి జిల్లాలను సస్య శ్యామలం చేసిన అపర భగీరథుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 221వ జయంతి సందర్భంగా స్థానిక లాక్‌ లైన్‌…

బాలలకు ఉచిత విద్య రాజ్యాంగ హక్కు

May 15,2024 | 22:26

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ 6 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత నిర్భంద విద్య పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని తూర్పు…

ప్రయివేటు ఫీ’జులుం’

May 15,2024 | 22:25

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధిజిఒ నెంబరు 53 ప్రకారం 1 నుంచి 10 తరగతి వరకూ చదువుతున్న పిల్లలకు రూరల్‌ ఏరియాలో రూ.10 వేలు, పట్టణాల్లో 15 వేలు,…

‘తూర్పు’లో పోలింగ్‌ ప్రశాంతం

May 13,2024 | 23:40

నల్లజర్ల జెడ్‌పి హైస్కూల్లో బారులు తీరిన ఓటర్లు ప్రజాశక్తి-యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు తెలిపారు.…

‘తూర్పు’లో పోలింగ్‌ ప్రశాంతం

May 13,2024 | 23:36

ప్రజాశక్తి-యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్‌: సోమవారం ఉదయం కలెక్టరు కార్యాలయంలో…

పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ ప్రారంభం

May 12,2024 | 22:49

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌, కొవ్వూరు రూరల్‌, నిడదవోలుజిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ కోసం పూర్థిస్థాయిలో ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత…