తూర్పు-గోదావరి

  • Home
  • అక్షరాస్యత సాధనే ఆచార్యులుకు నివాళి

తూర్పు-గోదావరి

అక్షరాస్యత సాధనే ఆచార్యులుకు నివాళి

Mar 30,2024 | 23:54

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంసమాజంలోని ప్రజలంతా అక్షరాస్యులు అయినపుడే ఆచార్యులు ఆశయాలను సాధించిన వారమవుతామని భద్రాచలం మాజీ పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు అన్నారు. స్థానిక కోరుకొండ రోడ్డులోని యుటిఎఫ్‌…

Mar 30,2024 | 23:53

పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధినరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ వ్యతిరేకమని సిపిఐ జాతీయ…

ప్రచారానికి పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం

Mar 30,2024 | 23:51

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురంపిఠాపురం నుంచి విజయ భేరి ఎన్నికల శంఖారావానికి శనివారం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ శ్రీకారం చుట్టారు. ఏప్రియల్‌ రెండో తేదీ వరకూ ఆయన…

ముత్యాల పోసి కుమార్ కు చిరు సత్కారం

Mar 30,2024 | 16:23

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ఈరోజు ఉదయం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో వైయస్సార్సీపి కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం…

గడప గడప కార్యక్రమంనకు సంఘీభావం

Mar 30,2024 | 16:06

అరుణ కుమారి ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా) : విజయవాడలో నేడు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి ప్రారంభిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంనకు ప్రారంభిస్తున్న…

గోకవరంలో ఎస్‌పి వాహనాల తనిఖీ

Mar 28,2024 | 22:44

ప్రజాశక్తి -గోకవరం మండల కేంద్రమైన గోకవరంలో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం వెళ్లే మార్గంలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ వద్ద గురువారం ఎస్‌పి పి.జగదీష్‌ పలు…

పకడ్బందీగా ఎన్నికల నియమావళి

Mar 28,2024 | 22:43

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్‌ డిఐజి జివిజి.అశోక్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఆయన కొవ్వూరు డిఎస్‌పి…

అనపర్తిలో ఉద్రిక్తత

Mar 28,2024 | 22:41

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, బిక్కవోలుటిడిపి నాయకులు, కార్యకర్తల నిరసనలతో అనపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సీటను బిజెపికి కేటాయించడంతో టిడిపి…

పోరు వీడి… పోటీలో జోడి

Mar 28,2024 | 22:39

ప్రజాశక్తి-రామచంద్రపురం1989 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకు వేర్వేరు పార్టీల్లో ప్రత్యర్థులుగా తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పోటీపడ్డారు. నాలుగు సార్లు ఒకరు, మూడుసార్లు ఒకరు ఎంఎల్‌ఎలుగా…