తూర్పు-గోదావరి

  • Home
  • 4న గ్రూప్స్‌పై అవగాహన సదస్సు

తూర్పు-గోదావరి

4న గ్రూప్స్‌పై అవగాహన సదస్సు

Jan 31,2024 | 23:17

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంగ్రూప్స్‌ పరీక్షలపై ఫిబ్రవరి 4న ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు యుటిఎఫ్‌ నాయకులు తెలిపారు. అవగాహన సదస్సు పోస్టర్‌ను బుధవారం స్థానిక గౌతమి గ్రంథాలయం వద్ద యుటిఎఫ్‌…

‘సిఎం వైఎస్‌.జగన్‌ పాలనలో ప్రజలకు నష్టం’

Jan 31,2024 | 23:14

‘సిఎం వైఎస్‌.జగన్‌ పాలనలో ప్రజలకు నష్టం’ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ముఖ్యమంత్రి జగన్‌ పెత్తందారీ పాలనలో ప్రజలంతా నష్టపోతున్నారని మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి…

క్రీడలపై ఆసక్తి పెంచేందుకు కృషి

Jan 31,2024 | 23:12

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంభారతదేశం జనాభాలో చైనాతో సమానంగా ఉన్నా, క్రీడాకారులు మాత్రం ఆ విధంగా లేరని, దీనికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు.…

సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి

Jan 31,2024 | 23:10

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, రాజానగరంమారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కాకినాడలోని జెఎన్‌టియుకె 10వ స్నాతకోత్సవంలో బుధవారం గవర్నర్‌…

పల్ల వెంకన్న నర్సరీని సందర్శించిన సుధా నారాయణమూర్తి

Jan 31,2024 | 15:42

ప్రజాశక్తి-కడియం : కడియం లో ఒక గ్రీన్ వరల్డ్ ఆవిష్కృతమైందని అందుకు స్థానిక నర్సరీ రైతుల కృషి ఎంతో ప్రశంసనీయమని ఇన్ఫోసిస్ అధినేత, ప్రముఖ సంఘ సంస్కర్త…

పంచాయతీ నిర్ణయించిన ధరలకే చేపలు అమ్మాలి

Jan 30,2024 | 14:33

ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : గ్రామపంచాయతీ నిర్ణయించిన ధరలకే చేపలను ఆమ్మాలని గోకవరం గ్రామపంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం గోకవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో చేపల దుకాణా…

గుమ్మిలేరులోని స్కూల్‌లో పురస్కార గ్రహీతలకు సన్మానం

Jan 30,2024 | 13:11

ప్రజాశక్తి – ఆలమూరు (తూర్పు గోదావరి) : మండలంలోని గుమ్మిలేరు ఎంపీపీ యుపి స్కూల్‌ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ పురస్కార అవార్డులు అందుకున్న…

చాగల్లులో పొగమంచు

Jan 30,2024 | 11:55

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున నుండి మంచు విపరీతంగా కురుస్తుంది. పొగ మంచు వలన రోడ్డు సరిగ్గా కనబడక…

ఆదిమ గిరిజన తెగలకు అంత్యోదయ కార్డులివ్వాలి

Jan 29,2024 | 22:36

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆదిమ గిరిజన తెగలకు(పివిటిజి) అంత్యోదయ అన్న యోజన కార్డులివ్వాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్‌…