తూర్పు-గోదావరి

  • Home
  • ముత్యాల పోసి కుమార్ కు డాక్టరేట్ ప్రధానం

తూర్పు-గోదావరి

ముత్యాల పోసి కుమార్ కు డాక్టరేట్ ప్రధానం

Mar 28,2024 | 12:59

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ముత్యాల పోసి కుమార్ కు గురువారం నాడు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఇటీవల హైదరాబాద్ లైన్స్ భవనంలో హోప్ తి యా లాజికల్…

పదో తరగతి పరీక్షల ముగింపు

Mar 27,2024 | 22:46

ప్రజాశక్తి-యంత్రాంగం తాళ్లపూడి మండలంలో 81 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని ఎంఇఒలు బాలామణి, నెహ్రూజీ తెలిపారు. నాలుగు పరీక్ష కేంద్రాల్లో 734 మంది విద్యార్థులు పరీక్షలు…

నిపుణులతో గామన్‌ వంతెన పరిశీలన

Mar 27,2024 | 22:44

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, కొవ్వూరు రూరల్‌కలెక్టర్‌ మాధవీలత సాంకేతిక నిపుణులతో కలిసి బుధవారం గామన్‌ వంతెనను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వంతెనకు సంబంధించి 57-58 స్పాన్‌ వద్ద…

ఎన్నికల ప్రక్రియపై సిఇసి సమీక్ష

Mar 27,2024 | 22:42

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం వెలగపూడి నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.…

పామాయిల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Mar 27,2024 | 22:41

ప్రజాశక్తి-రాజానగరం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో సుమా రిఫైనరీస్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.35 లక్షల ఆస్తినష్టం చోటుచేసుకుంది. రిఫైనరీస్‌లో 40 టన్నుల సామర్థ్యం…

ఎన్నికల కోలాహలం

Mar 27,2024 | 22:40

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. వాడవాడలా, వీధివీధినా కోలాహలం నెలకొంది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో గెలుపే…

అస్తవ్యస్తంగా గామన్‌ నిర్వహణ

Mar 27,2024 | 22:38

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిపై కోల్‌కతా-చెన్నరు హైవేను కలుపుతూ ఏర్పాటైన గామన్‌ వంతెన నిర్వహణా లోపం అధికార యంత్రాంగం చిత్తశుద్ధికి దర్పణం…

ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవాలి

Mar 26,2024 | 09:23

పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కె.లక్ష్మణరావు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించు కోవడానికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కె.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ ఉద్యమ…

కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం

Mar 26,2024 | 09:21

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. స్థానిక వై.జంక్షన్‌ ఆనం రోటరీ హాలులో…