కొత్తపల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జక్కంపూడి
ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ నర్సరీ రైతు కొత్తపల్లి రామకృష్ణ కుటుంబాన్ని శనివారం రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు.రామకృష్ణ కుటుంబ సభ్యులకు…