తూర్పు-గోదావరి

  • Home
  • 24వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

తూర్పు-గోదావరి

24వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

Jan 4,2024 | 23:59

9న మద్దతుగా కార్మిక సంఘాల ప్రదర్శన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు ప్రజాశక్తి – యంత్రాంగం హామీల అమలు కోసం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఈ…

తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

Jan 4,2024 | 23:56

కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ నాగేశ్వరరావు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం సమ్మె చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులను తీసివేస్తామంటూ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని…

ఆడపిల్లల్ని కాపాడుకుందాం : ఎంఈఓ

Jan 4,2024 | 15:46

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, సమాజం పైన, ప్రభుత్వం మీద ఉందని ఎంఈఓ-2 నాగేశ్వరరావు అన్నారు. కడియం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో హెచ్‌ఎం…

మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Jan 3,2024 | 23:24

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్‌ కార్మికులు రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత తాడితోటలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి కార్మికులు నగర…

ఎల్‌ఐసి ఉద్యోగుల నిరసన

Jan 3,2024 | 23:22

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం వేతన సవరణ చర్చలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఎల్‌ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో బుధవారం డివిజనల్‌…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల జలదీక్ష

Jan 3,2024 | 23:20

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సర్వశిక్షా ఉద్యో గులు చేపట్టిన సమ్మెలో…

ఉపాధ్యాయులపై అణిచివేత ధోరణి తగదు

Jan 3,2024 | 23:19

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం జీతాల చెల్లింపులో తాత్సారం చేస్తూ ఉద్దేశ్యపూర్వ కంగానే ఉపాధ్యాయులపై ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతుందని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ విమర్శంచారు.…

దద్దరిల్లిన కలెక్టరేట్‌

Jan 3,2024 | 23:17

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లా కలెక్టరేట్‌ అంగన్‌వాడీల నినాదాలతో దద్దరిల్లింది. అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకోవాలని, ఇదే పంథాలో జగన్‌ సర్కార్‌ ముందుకు…

రెండో విడత జెఎఎస్‌ వైద్య శిబిరాలు

Jan 2,2024 | 23:19

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ జిల్లాలో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం తోర్రేడు సచివాలయం -1లో…