తూర్పు-గోదావరి

  • Home
  • మోడీ కూటమిని గద్దె దించుదాం

తూర్పు-గోదావరి

మోడీ కూటమిని గద్దె దించుదాం

Feb 16,2024 | 23:22

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి, యంత్రాంగం మోదీ కూటమిని గద్దె దించుదాం… దేశాన్ని కాపాడుకుందాం… అంటూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె…

భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య

Feb 16,2024 | 00:02

ప్రజాశక్తి-కడియంప్రేమించి పెళ్లి చేసుకుని పదహారేళ్ల కాపురం చేసిన ఆ దంపతుల మధ్య అనుమానం పెనుభూతమయ్యింది. భార్యను కత్తితో గొంతు కోసి పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య…

Feb 16,2024 | 00:01

ఇన్‌స్పైర్‌ విజ్ఞాన ప్రదర్శనతో స్ఫూర్తి ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌పాఠశాల స్థాయిలో తయారు చేసిన ఆవిష్కరణలు భవిష్యత్‌లో ఎందరికో స్ఫూర్తి నిచ్చే విధంగా ఉండాలని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌…

స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రత

Feb 15,2024 | 23:57

ప్రజాశక్తి-గోపాలపురంసార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఇవిఎం అనుబంధ యూనిట్స్‌, పోలింగ్‌ మెటీరియల్‌ భద్రపరిచి, పోలింగ్‌ సామాగ్రి పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత…

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Feb 14,2024 | 22:31

ప్రజాశక్తి – గోపాలపురం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని గోపాలపురం తాలూకా యూనిట్‌ జెఎసి నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం గోపాలపురం తాలూకా…

జిల్లాలో 1,569 పోలింగ్‌ కేంద్రాలు

Feb 14,2024 | 22:29

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌ జిల్లా వ్యాప్తంగా 1,569 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో అధికారులు, రాజకీయ పార్టీల…

మునికూడలిలో ఇసుక దొంగలు

Feb 14,2024 | 22:27

అనుమతులు లేకుండానే తరలింపు రూ.కోట్ల విలువైన ఇసుక దోపిడీ ప్రజాశక్తి – సీతానగరం సీతానగరం మండలం మునికూడలి ఇసుక దొంగలు పడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా…

జెఇఇ మెయిన్స్‌లో తిరుమల ప్రభంజనం

Feb 14,2024 | 00:19

ప్రజాశక్తి-రాజమహేంద్రవరందేశవ్యాప్తంగా నిర్వహించిన జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటి అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు.…

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Feb 14,2024 | 00:18

ప్రజాశక్తి-కడియం ప్రజల సంక్షేమం, అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, వైసిపి రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు.…