తూర్పు-గోదావరి

  • Home
  • ఘనంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల ముగింపు

తూర్పు-గోదావరి

ఘనంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల ముగింపు

Dec 12,2023 | 23:45

ప్రజాశక్తి-రాజానగరంఆదికవి నన్నయ యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగిన సౌత్‌ అండ్‌ వెస్ట్‌ ఇంటర్‌ యూనివర్సిటీ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి. మంగళవారం ఉదయం మెన్‌…

నూతన విధానంతో విద్యా వ్యవస్థ నాశనం

Dec 12,2023 | 23:44

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రాష్ట్రంలో నూతన విద్యావిధానం తీసుకు వచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేసారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ విమర్శించారు. ఫెడరేషన్‌ జిల్లా మహాసభ స్థానిక విక్రం…

త్వరలో అంతర్గత శాఖల క్రీడలు : కలెక్టర్

Dec 12,2023 | 23:42

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం స్థానిక పుష్కరవనంలో జిల్లా…

సమస్యలపై అంగన్‌వాడీల సమరం

Dec 12,2023 | 23:40

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంతమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు మంగళవారం నుంచి ప్రారంభించిన నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా చేపట్టారు. జిల్లావ్యాప్తంగా వర్కర్లు…

పంట నష్ట సర్వే ప్రారంభం

Dec 12,2023 | 16:17

ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా) : మండలంలో అన్ని గ్రామాల్లో ఉద్యానవన పంటలు అరటి, కూరగాయ పంటలు, చిక్కుడు, కాకర,బీర,బొబ్బాయి తదితర పంటలు పంట నష్టం సర్వేను అధికారులు…

ఉత్సాహంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు

Dec 10,2023 | 23:24

ప్రజాశక్తి – రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న సౌత్‌ అండ్‌ వెస్ట్‌ జోన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం రెండో రోజుకు…

సృజనాత్మకతకు పునాది చిత్రలేఖనం

Dec 10,2023 | 23:22

చిత్రలేఖనం పోటీలకు అపూర్వ స్పందన వివిధ పాఠశాలల నుంచి తరలొచ్చిన విద్యార్థులు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం చిన్నారుల్లో సృజనాత్మకతకు పునాది చిత్రలేఖనం అని పలువురు వక్తలు అన్నారు.…

వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

Dec 9,2023 | 23:20

ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు రోజా, వేణుగోపాలకృష్ణ సౌత్‌, వెస్ట్‌జోన్‌ నుంచి పోటీపడనున్న800 మంది క్రీడాకారులు ప్రజాశక్తి – రాజానగరం రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో సౌత్‌ అండ్‌ వెస్ట్‌జోన్‌…

తరుగు లేకుండా కొనుగోలు చేయాలి

Dec 9,2023 | 23:18

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ డిమాండ్‌ చేశౄరు. శనివారం కొవ్వూరు మండలం దొమ్మేరులో…