ఐదో రోజు అంగన్వాడీల సమ్మె
ప్రజాశక్తి-యంత్రాంగంతమ డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. నోటికి నల్ల రిబ్బన్లు, కళ్లకు గంతలతో, మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలపారు.…
ప్రజాశక్తి-యంత్రాంగంతమ డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. నోటికి నల్ల రిబ్బన్లు, కళ్లకు గంతలతో, మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలపారు.…
ప్రజాశక్తి-యంత్రాంగం ఎంఎల్సి షేక్ సాబ్జికు పలువురు శనివారం ఘనంగా నివాళి అర్పించారు. అంగన్వాడీలు సమ్మె శిబిరాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు నివాళులర్పించారు. రాజమహేంద్రవరం ఎస్కెవిటి ఉన్నత పాఠశాలలో…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఅకాల వర్షాలు, తుపానుల సమయంలో పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులకు కావల్సిన టార్పాలిన్ల పంపిణీకి మంగళం పలకడంతో రైతన్నలు అవస్థలు పడుతున్నారు. వరి నూర్పిడి…
ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా): విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో 20వ తేదీన జరుగు యువగళం ముగింపు సభ విశాఖ దక్షిణ నియోజకవర్గం ముగింపు సభకు పరిశీలకులుగా వెళ్లిన నిడదవోలు…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరంకన్జ్యూమర్ వాయిస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హుకుంపేటలోని జెడ్పి పాఠశాలలో విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు…
ప్రజాశక్తి-తాళ్లపూడి, ఉండ్రాజవరంఉద్యమ స్ఫూర్తితో ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తాళ్లపూడి మండలం రాగోలపల్లి ఎంపిపి పాఠశాల హెచ్ఎం దున్నా…
ప్రజాశక్తి – నిడదవోలుప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నిడదవోలు కోర్టు వద్ద నాలుగు రోజులుగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…
ప్రజాశక్తి – కాకినాడ రూరల్ అంగన్వాడీల న్యాయమైన సమ స్యలను పరిష్కరించి సమ్మెను విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ధర్నా చేశారు. రూరల్ మండలం తూరంగి…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్స్ చేపట్టిన ధర్నా శుక్రవారం రెండో రోజుకు చేరింది. గోకవరం బస్టాండ్ వద్ద సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహా ధర్నా,…