అన్నదేవరపేటలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం
ప్రజాశక్తి-తాళ్లపూడిదేశంలోనూ రాష్ట్రంలోనూ అన్ని వర్గాల ప్రజలకు సుస్థిర సుపరిపాలన కావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు.…