తూర్పు-గోదావరి

  • Home
  • సర్వత్రా నిరసన గళం

తూర్పు-గోదావరి

సర్వత్రా నిరసన గళం

Dec 20,2023 | 23:07

రాజమహేంద్రవరం ప్రతినిధి సమస్యల పరిష్కారం కోసం సర్వత్రా నిరసన గళం వినిపిస్తోంది. వేతనాలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం నుంచి నిరవధిక…

అంగన్వాడీల సమ్మెకు సర్పంచుల మద్దతు

Dec 19,2023 | 15:20

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : అంగన్వాడీ కార్మికులకు తమ నైతిక మద్దతు తెలియజేస్తున్నట్లు మండలంలోని తాడిపర్రు, కే సావరం, సూర్యారావుపాలెం గ్రామాల సర్పంచ్ లు తెలిపారు. తమ…

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేత

Dec 19,2023 | 14:41

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : ఉండ్రాజవరం ఎంవిఎన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, 2023-24 సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 200 మందికి, ఇంటర్‌ విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌…

పేదలకు ఉచిత బియ్యం పంపిణీ

Dec 19,2023 | 13:02

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ప్రజలకు అనేక రకాలుగా సేవలందించటం చాలా సంతోషంగా ఉందని మల్లిపూడి చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి మల్లిపూడి ధనరాజు అన్నారు. సేవ కార్యక్రమాలలో…

ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు

Dec 18,2023 | 23:27

కలెక్టర్‌ మాధవీలత ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం రూ.5లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచిందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.…

లీజు భూముల్లో చెట్లు నరికివేత

Dec 18,2023 | 23:24

ప్రజాశక్తి- కడియం లీజుకు తీసుకున్న దేవస్థానం భూముల్లో చెట్లను అక్రమంగా నరికేస్తున్నారు. కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో గల దేవాదాయ భూములకు ఇటీవల కాలంలో శిస్తుల రూపేణా…

హామీలు అమలు చేసేవరకూ…సమ్మె విరమించేది లేదు

Dec 18,2023 | 23:22

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి, కొవ్వూరు రూరల్‌ సమస్యలు పరిష్కరించే వరకూ, హామీలు అమలు చేసే వరకూ సమ్మెను విరమించేది లేదని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు…

భక్తి శ్రద్ధలతో శ్రీ వల్లి సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం

Dec 18,2023 | 15:12

ప్రజాశక్తి-కడియం : సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలు సోమవారం కడియం మండలంలో వాడ వాడలా ఘనంగా జరిగాయి. భక్తులు వేకువ జామున నుండి ఆలయాలకు చేరుకొని స్వామిని…

పశువుల దాణా పంపిణీ

Dec 17,2023 | 15:37

ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా): మిచ్చాంగ్ తుఫాన్ ప్రభావంతో పంటలు పశుగ్రాసం దెబ్బతిని పశు గ్రాసం దొరకక ఇబ్బంది పడుతున్న పాడి రైతులకు ముక్కామల ఖండవల్లి గ్రామాలలో పశు…