సర్వత్రా నిరసన గళం
రాజమహేంద్రవరం ప్రతినిధి సమస్యల పరిష్కారం కోసం సర్వత్రా నిరసన గళం వినిపిస్తోంది. వేతనాలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం నుంచి నిరవధిక…
రాజమహేంద్రవరం ప్రతినిధి సమస్యల పరిష్కారం కోసం సర్వత్రా నిరసన గళం వినిపిస్తోంది. వేతనాలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం నుంచి నిరవధిక…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : అంగన్వాడీ కార్మికులకు తమ నైతిక మద్దతు తెలియజేస్తున్నట్లు మండలంలోని తాడిపర్రు, కే సావరం, సూర్యారావుపాలెం గ్రామాల సర్పంచ్ లు తెలిపారు. తమ…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : ఉండ్రాజవరం ఎంవిఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 2023-24 సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 200 మందికి, ఇంటర్ విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్…
ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ప్రజలకు అనేక రకాలుగా సేవలందించటం చాలా సంతోషంగా ఉందని మల్లిపూడి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మల్లిపూడి ధనరాజు అన్నారు. సేవ కార్యక్రమాలలో…
కలెక్టర్ మాధవీలత ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం రూ.5లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచిందని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు.…
ప్రజాశక్తి- కడియం లీజుకు తీసుకున్న దేవస్థానం భూముల్లో చెట్లను అక్రమంగా నరికేస్తున్నారు. కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో గల దేవాదాయ భూములకు ఇటీవల కాలంలో శిస్తుల రూపేణా…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి, కొవ్వూరు రూరల్ సమస్యలు పరిష్కరించే వరకూ, హామీలు అమలు చేసే వరకూ సమ్మెను విరమించేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. అంగన్వాడీలు…
ప్రజాశక్తి-కడియం : సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలు సోమవారం కడియం మండలంలో వాడ వాడలా ఘనంగా జరిగాయి. భక్తులు వేకువ జామున నుండి ఆలయాలకు చేరుకొని స్వామిని…
ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా): మిచ్చాంగ్ తుఫాన్ ప్రభావంతో పంటలు పశుగ్రాసం దెబ్బతిని పశు గ్రాసం దొరకక ఇబ్బంది పడుతున్న పాడి రైతులకు ముక్కామల ఖండవల్లి గ్రామాలలో పశు…