తూర్పు-గోదావరి

  • Home
  • ప్రభుత్వాసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు

తూర్పు-గోదావరి

ప్రభుత్వాసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు

Apr 16,2024 | 22:27

ప్రజాశక్తి-నల్లజర్లవేసవిలో ప్రభుత్వా సుపత్రికి వచ్చే ప్రజల దాహం తీర్చేందుకు ఆసుపత్రి ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినంద నీయమని నల్లజర్ల అంబేద్కర్‌ యూత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బొందల…

కార్టూనిస్ట్‌ శేఖర్‌కు పురస్కారం

Apr 16,2024 | 22:29

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్‌ శేఖర్‌కు విశాఖపట్నానికి చెందిన నార్తరన్‌ కోస్టల్‌ కార్టూనిస్టుల ఫోరం నిర్వహించిన పోటీల్లో పురస్కారం పొందారు. విజయవాడలో నిర్వహించిన ఒక…

ఉపాధి శిక్షణ ఫోటో ప్రదర్శన

Apr 16,2024 | 22:23

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని ఆల్కట్‌ గార్డెన్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణాభివద్ధి సంస్థలో సోమవారం ‘మన గోదావరి’ అనే అంశంపై ఫోటో ప్రదర్శన నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్‌…

పలుచోట్ల జోరుగా అభ్యర్థుల ప్రచారం

Apr 16,2024 | 22:21

ప్రజాశక్తి-యంత్రాంగం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మంగళవారం ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. చాగల్లు నేలటూరులో ఇంటింటికీ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో అభ్యర్థి అరుగుల అరుణ్‌…

ఎన్నికల మీడియా సెంటర్‌ ప్రారంభం

Apr 16,2024 | 22:19

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్‌ను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో…

ఇంటర్ ఫలితాల్లో చాగల్లు ప్రతిభ  

Apr 12,2024 | 15:58

ప్రజాశక్తి-చాగల్లు  :  చాగల్లు మండలంలో శుక్రవారం  వెలువడిన ఇంటర్ ఫలితాలలో చాగల్లు శ్రీ వెలగపూడి రామకృష్ణ  ప్రభుత్వ ఇంంటర్ కళాశాల  నుండి హాజరైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 50…

ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మండల వైసిపి నేత స్టాలిన్‌

Apr 12,2024 | 14:11

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడియం మండల వైసీపీ అధ్యక్షుడు, జేగురుపాడు గ్రామ సర్పంచ్‌ యాదల…

గోకవరంలో మండల సర్వసభ్య సమావేశం

Apr 10,2024 | 15:51

ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం ఎంపీపీ కార్యక్రమంలో మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీడీఓ గోవింద్ ఆధ్వర్యంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి అధ్యక్షత నిర్వహించారు. దీనికి…

పాత్రికేయులకు “రచనా రత్న” పురస్కారాలు

Apr 10,2024 | 12:56

ప్రజాశక్తి-కడియం : మండల కేంద్రమైన కడియం శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళాసేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉగాది పురస్కారాలు అందించారు. శ్రీ క్రోధి…