తూర్పు-గోదావరి

  • Home
  • పంట కాలువల్లో పూడిక తీత

తూర్పు-గోదావరి

పంట కాలువల్లో పూడిక తీత

Dec 28,2023 | 15:04

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : పంటకాలువల్లో పేరుకుపోయిన తూటు, గడ్డి, వివిధ రకాల ప్లాస్టిక్‌ వ్యర్థలతో నీటి సరఫరాకు ఆటంకాలు కలిగి వ్యవసాయ పనులు ఆలస్యం కావడం, ప్రభుత్వ అధికారులు…

రాజేశ్వరి రామకృష్ణన్‌కు ఘన నివాళి

Dec 27,2023 | 23:25

ప్రజాశక్తి-చాగల్లుజైపూర్‌ సుగర్‌ ఫ్యాక్టరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్వరి రామకృష్ణన్‌కు పలువురు ఘనంగా నివాళి అర్పించారు. రాజేశ్వరి రామకృష్ణన్‌ విద్యాలయంలో స్కూల్‌ చైర్మన్‌ ఆళ్ల శివకుమార్‌ అధ్యక్షతన బుధవారం…

8వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 27,2023 | 23:23

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంపాఠశాల, విద్యా శాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలనే డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె బుధవారం నాటికి ఎనిమిదో రోజుకు…

విద్యార్థులకు పట్టుదల, కృషి ఉండాలి

Dec 27,2023 | 23:22

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంవిద్యార్థులు లక్షాన్ని సాధించాలంటే నిరంతర కృషి, పట్టుదల ఉండాలని తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు పిలుపు ఇచ్చారు. తిరుమల క్యాంపస్‌లో బుధవారం నిర్వహించిన ఇన్‌స్పిరిట్‌-2023…

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Dec 27,2023 | 23:20

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర్‌బాబు డిమాండ్‌ చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్మికుల రెండో రోజు సమ్మె…

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి

Dec 27,2023 | 23:17

అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. ఎంఎల్‌ఎలు, ఎంపీలు, మంత్రుల ఇళ్లను ముట్టడించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.…

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ ప్రారంభం

Dec 27,2023 | 23:15

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి పెన్షనర్స్‌ ప్యారడైజ్‌గా పేరొందిన కాకినాడ నగరం ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభకు వేదికైంది. అల్లూరిసీతారామరాజు నగర్‌, ధీరజ్‌ సభా ప్రాంగణంలో ఈ మహాసభ…

వైసిపి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం

Dec 26,2023 | 23:58

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం డిసెంబర్‌ వైసిపి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు.…

అంబేద్కర్‌ విగ్రహం తరలింపుపై ఆగ్రహం

Dec 26,2023 | 23:56

కమిషనర్‌ తీరుకు నిరసనగా దళిత సంఘాల ఆందోళన ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గోకవరం బస్టాండ్‌ సమీపంలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం తరలింపుపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. మున్సిపల్‌…