పంట కాలువల్లో పూడిక తీత
ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : పంటకాలువల్లో పేరుకుపోయిన తూటు, గడ్డి, వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థలతో నీటి సరఫరాకు ఆటంకాలు కలిగి వ్యవసాయ పనులు ఆలస్యం కావడం, ప్రభుత్వ అధికారులు…
ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : పంటకాలువల్లో పేరుకుపోయిన తూటు, గడ్డి, వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థలతో నీటి సరఫరాకు ఆటంకాలు కలిగి వ్యవసాయ పనులు ఆలస్యం కావడం, ప్రభుత్వ అధికారులు…
ప్రజాశక్తి-చాగల్లుజైపూర్ సుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్వరి రామకృష్ణన్కు పలువురు ఘనంగా నివాళి అర్పించారు. రాజేశ్వరి రామకృష్ణన్ విద్యాలయంలో స్కూల్ చైర్మన్ ఆళ్ల శివకుమార్ అధ్యక్షతన బుధవారం…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరంపాఠశాల, విద్యా శాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె బుధవారం నాటికి ఎనిమిదో రోజుకు…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరంవిద్యార్థులు లక్షాన్ని సాధించాలంటే నిరంతర కృషి, పట్టుదల ఉండాలని తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు పిలుపు ఇచ్చారు. తిరుమల క్యాంపస్లో బుధవారం నిర్వహించిన ఇన్స్పిరిట్-2023…
ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర్బాబు డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్మికుల రెండో రోజు సమ్మె…
అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. ఎంఎల్ఎలు, ఎంపీలు, మంత్రుల ఇళ్లను ముట్టడించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి పెన్షనర్స్ ప్యారడైజ్గా పేరొందిన కాకినాడ నగరం ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభకు వేదికైంది. అల్లూరిసీతారామరాజు నగర్, ధీరజ్ సభా ప్రాంగణంలో ఈ మహాసభ…
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం డిసెంబర్ వైసిపి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు.…
కమిషనర్ తీరుకు నిరసనగా దళిత సంఘాల ఆందోళన ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గోకవరం బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహం తరలింపుపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. మున్సిపల్…