టిడిపి సీనియర్ నాయకుడు గుండెపోటుతో మృతి
ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మల్లిపూడి భాస్కరరావు సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పార్టీ నాయకులు తొలి…
ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మల్లిపూడి భాస్కరరావు సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పార్టీ నాయకులు తొలి…
నల్లజర్ల చెక్పోస్టు (తూర్పు గోదావరి) : ఒడిశా రాష్ట్రం నబరంపూర్ నుండి విజయవాడకు వెళుతున్న ఆర్టీసీ బస్సు నల్లజర్ల చెక్ పోస్ట్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున 5:15…
ఆర్పిఎల్ సీజన్ -6 ప్రారంభోత్సవంలో సినీ నటుడు ఆలీ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని సినీనటుడు, రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా…
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టరేట్లో…
ప్రజాశక్తి-కడియం : మండలంలోని కడియపులంక గ్రామంలో వైభవంగా కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవములు జరిగాయి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మహోత్సవములు ఆదివారం…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరంరాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. కోరుకొండలో ఆదివారం రూ.80 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేలా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ ఆదివారం టిడిపి జిల్లా అధ్యక్షుడు కెఎస్.జవహర్, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిరెడ్డి…
ప్రజాశక్తి-రాజమహేంరదవరంకార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మికుల పొట్టకొడుతున్న బిజిపి, దాని మిత్ర పక్షాలను ఓడించాలని సిపిఎం నాయకులు పిలుపు ఇచ్చారు. జిఎస్.బాలాజీదాస్ 21వ వర్థంతి, బిబి.నాయుడు 7వ వర్థంతి…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిజిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టుల్లో కోత విధించడంతో డిఎస్సి ప్రకటించినా ఆశించిన…