తూర్పు-గోదావరి

  • Home
  • బోమ్మురులో వైఎస్ఆర్సిపి కార్యాలయం 

తూర్పు-గోదావరి

బోమ్మురులో వైఎస్ఆర్సిపి కార్యాలయం 

Mar 16,2024 | 13:30

ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వేణు ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : బోమ్మురు బాలాజీ పేటలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి , రాష్ట్ర…

ప్రపంచ గ్లోకోమా వారోత్సవాల ర్యాలీ

Mar 15,2024 | 16:11

ప్రజాశక్తి-చాగల్లు(తూగో) : ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా చాగల్లు లో శుక్రవారం ఇందిరమ్మ కాలనీలో ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా డాక్టర్ తాడికొండ మనోజ్ కుమార్…

ఇబిసి నేస్తం నిధుల విడుదల

Mar 14,2024 | 23:47

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ఇబిసి నేస్తం లబ్ధిదారులకు గురువారం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇబిసి నేస్తం-3వ విడత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాధవీలత,…

క్యాడర్‌తో మాట్లాడి నిర్ణయం : జవహర్

Mar 14,2024 | 23:46

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌టిడిపి టికెట్‌ కేటాయించకపోవడంతో తన కేడర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి జవహర్‌ తెలిపారు. గురువారం జవహర్‌ తన నివాసంలో మాట్లాడారు. పార్టీ అధిష్టానం…

ఇళ్లలోకి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రి వ్యర్థాలు

Mar 14,2024 | 23:44

ప్రజాశక్తి-రాజానగరం రాజానగరం రావులచెరువు గట్టు ప్రక్కన ఉన్న శ్మశాన వాటిక భూమిలో జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల జనరల్‌ ఆసుపత్రి రోగులు ఉపయోగించిన వ్యర్థాలు మెడికల్‌ కళాశాల వాహనాల్లో…

కార్ల్‌ మార్క్స్‌కు సిపిఎం ఘన నివాళి

Mar 14,2024 | 23:42

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, దేవరపల్లికార్ల్‌ మార్క్స్‌ 114 వర్థంతి సందర్భంగా స్థానిక శ్యామల సెంటర్‌ వద్ద సిపిఎం కార్యాలయంలో మార్క్స్‌ చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు టిఎస్‌.ప్రకాష్‌, జిల్లా కార్యదర్శి…

టిడిపి, జనసేన సీట్లపై ఉత్కంఠకు తెర

Mar 14,2024 | 23:40

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిదిటిడిపి, కార్యకర్తలు, అభిమానుల ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. టిడిపి, జనసేన ఉమ్మడి కూటమి గురువారం రెండో జాబితా విడుదల చేసింది. జిల్లాలోని ఏడు…

మహిళా సాధికారత కోసం మరో ముందడుగు

Mar 13,2024 | 13:28

ఎమ్మెల్యే చినరాజప్ప ప్రజాశక్తి-సామర్లకోట : మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక…

16న కుసుమ ధర్మన్న జయంతి

Mar 12,2024 | 11:23

ప్రజాశక్తి – రాజానగరం ఈ నెల 16న నన్నయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు కుసుమ ధర్మన్న కళాపీఠం ఆధ్వర్యంలో మహాకవి కుసుమ ధర్మన్న 125వ జయంతిని నిర్వహిస్తున్నామని విసి…