తూర్పు-గోదావరి

  • Home
  • ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

తూర్పు-గోదావరి

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Feb 14,2024 | 22:31

ప్రజాశక్తి – గోపాలపురం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని గోపాలపురం తాలూకా యూనిట్‌ జెఎసి నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం గోపాలపురం తాలూకా…

జిల్లాలో 1,569 పోలింగ్‌ కేంద్రాలు

Feb 14,2024 | 22:29

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌ జిల్లా వ్యాప్తంగా 1,569 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో అధికారులు, రాజకీయ పార్టీల…

మునికూడలిలో ఇసుక దొంగలు

Feb 14,2024 | 22:27

అనుమతులు లేకుండానే తరలింపు రూ.కోట్ల విలువైన ఇసుక దోపిడీ ప్రజాశక్తి – సీతానగరం సీతానగరం మండలం మునికూడలి ఇసుక దొంగలు పడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా…

జెఇఇ మెయిన్స్‌లో తిరుమల ప్రభంజనం

Feb 14,2024 | 00:19

ప్రజాశక్తి-రాజమహేంద్రవరందేశవ్యాప్తంగా నిర్వహించిన జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటి అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు.…

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Feb 14,2024 | 00:18

ప్రజాశక్తి-కడియం ప్రజల సంక్షేమం, అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, వైసిపి రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు.…

Feb 14,2024 | 00:16

బిజెపి పొత్తుతో కూటమికి చిక్కు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిబిజెపితో పొత్తు జిల్లాలో టిడిపి, జనసేన కూటమికి చిక్కు తప్పదనే అభిప్రాయం కూటమి నేతల్లో వ్యక్తమవుతోంది. టిడిపి అధినేత…

NAFCUB సొసైటీ ఎన్నికల్లో ఓటేసిన జెసి తేజ్ భరత్

Feb 12,2024 | 16:46

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : పట్టణ సహకార బ్యాంకుల – నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ (NAFCUB) యొక్క అపెక్స్ బాడీ…

స్థానికుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

Feb 12,2024 | 12:44

ప్రజాశక్తి-నల్లజర్ల : నల్లజర్ల మండలం పోతవరం గ్రామం శివారు స్థానిక చికెన్ సెంటర్ వద్ద సోమవారం నల్లజర్ల టు కొయ్యలగూడెం రోడ్డు నిర్మాణం పనుల్లో భాగంగా చిప్స్…

నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి వేణు

Feb 11,2024 | 22:45

ప్రజాశక్తి – కడియం చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్‌ ఇన్‌ఛార్జ్‌ చెల్లుబోయిన శ్రీనివాస…