తూర్పు-గోదావరి

  • Home
  • వినియోగదారుల హక్కులపై అవగాహన

తూర్పు-గోదావరి

వినియోగదారుల హక్కులపై అవగాహన

Dec 15,2023 | 23:01

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంకన్జ్యూమర్‌ వాయిస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హుకుంపేటలోని జెడ్‌పి పాఠశాలలో విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విజిలెన్స్‌ కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు…

అమరజీవి శ్రీరాములుకు ఘన నివాళి

Dec 15,2023 | 22:55

ప్రజాశక్తి-తాళ్లపూడి, ఉండ్రాజవరంఉద్యమ స్ఫూర్తితో ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తాళ్లపూడి మండలం రాగోలపల్లి ఎంపిపి పాఠశాల హెచ్‌ఎం దున్నా…

లాయర్లు, అంగన్‌వాడీలకు కాంగ్రెస్‌ మద్దతు

Dec 15,2023 | 22:58

ప్రజాశక్తి – నిడదవోలుప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నిడదవోలు కోర్టు వద్ద నాలుగు రోజులుగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…

సమ్మెను పరిష్కరించాలని లబ్ధిదారుల ధర్నా

Dec 15,2023 | 22:46

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ అంగన్‌వాడీల న్యాయమైన సమ స్యలను పరిష్కరించి సమ్మెను విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ధర్నా చేశారు. రూరల్‌ మండలం తూరంగి…

ఆశా వర్కర్ల మహా ధర్నా, ర్యాలీ

Dec 15,2023 | 22:41

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్స్‌ చేపట్టిన ధర్నా శుక్రవారం రెండో రోజుకు చేరింది. గోకవరం బస్టాండ్‌ వద్ద సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద మహా ధర్నా,…

4వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Dec 15,2023 | 22:39

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది.  జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. వీరికి టిడిపి, జనసేన పార్టీ, పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయిరాజమహేంద్రవరం అంగన్వాడీ…

‘తూర్పు’న సాబ్జీ అడుగుజాడ

Dec 15,2023 | 22:36

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, కాకినాడ ప్రతినిధిఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ఎంఎల్‌సి సాబ్జీ తనదైన పాత్ర పోషించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపైనా కాకుండా కార్మికులు,…

ఇంధనాల వినియోగంపై బాధ్యత అవసరం

Dec 14,2023 | 23:12

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడంపై వినియోగదారుల్లో, గృహాల్లో, పరిశ్రమల్లో, వ్యాపార సముదాయాల్లో యువతకు అవగాహన కల్పించాల్సి ఉందని జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ పేర్కొన్నారు. బుధవారం ఉదయం…

ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలి

Dec 14,2023 | 23:10

ప్రజాశక్తి-గోపాలపురంజగన్మోహన్‌ రెడ్డి మొద్దు నిద్ర వీడి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చి నష్టపోయిన రైతన్నలకు అండగా నిలవాలని గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకట్రాజు డిమాండ్‌ చేశారు.…