ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల
ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను బుధవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పరిశీలించారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మండలములోని గోకవరం, కృష్ణుని…
ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను బుధవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పరిశీలించారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మండలములోని గోకవరం, కృష్ణుని…
జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఈధురుగలులతో విధ్వంసం నీటిలో నానుతున్న ధాన్యం రాశులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, యంత్రాంగం మిచౌంగ్ తుపాను రైతులను నిండా ముంచింది. భారీ వర్షం…
తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ మిచౌంగ్ తుపాను నేపథ్యంలో రానున్న 48 గంటల పాటు ఒక…
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు నేడు పాఠశాలలకు సెలవు ప్రకటన ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి మిచౌంగ్ మప్పు ముంచుకొస్తోంది.. రైతులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే జిల్లాపై తన…
ప్రజాశక్తి-చాగల్లు : జిల్లాలో చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేయవలసినదని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఆదేశించారు. ఆదివారం రాత్రి కొవ్వూరు నుండి …
ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా): మండలంలోని వరి కోతలు కోత దశలో ఉన్నవి ప్రస్తుతం కానూరు ఉసులుమర్రు తీపర్రు తదితర గ్రామాల్లో విత్తన కోతలు రైతులు కోసారు 35…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రాజమహేంద్రరం సెంట్రల్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శనివారం సందర్శించారు. కారాగారంలోని ఆసుపత్రిని, అక్కడ ఉన్న వైద్య సదుపా యాలను…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలోని తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు తండ్రి నున్న చంద్రశేఖర్రావు (92) శనివారం మధ్యాహ్నం మృతి చెందారు.…
ప్రజాశక్తి – కడియం తన కుటుంబ రాజకీయ నేపథ్యానికి పునాది నాటి కడియం నియోజ కవర్గమని, నియోజవర్గాలు వేరైనా వాటిలో భాగమైన గ్రామాల అభివృద్ధికి తన వంతు…