నలుగురికి విదేశీ విద్యాదీవెన మంజూరు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద నలుగురు విద్యార్థులకు రూ.39,33,582 ఆర్థిక సాయం మంజూరైనట్టు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. వీరిలో 2023-24కి…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద నలుగురు విద్యార్థులకు రూ.39,33,582 ఆర్థిక సాయం మంజూరైనట్టు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. వీరిలో 2023-24కి…
రాజమహేంద్రవరం ప్రతినిధి వేతన సవరణ కోసం తక్షణమే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఉద్యోగులు స్థానిక డివిజనల్ కార్యాలయం వద్ద బుధవారం భోజన విరామ సమయంలో…
రాజమహేంద్రవరం ప్రతినిధి ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెసెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా, ఎపి మెడికల్ అండ్ సేల్స్ రిప్రెసెంటేటివ్స్ యూనియన్ పిలుపు మేరకు కోట…
రాజమహేంద్రవరం ప్రతినిధి మున్సిపల్ ఉపాధ్యా యుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ.షరీఫ్ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం…
రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక ఎపి భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను…
రాజమహేంద్రవరం ప్రతినిధి సమస్యల పరిష్కారం కోసం సర్వత్రా నిరసన గళం వినిపిస్తోంది. వేతనాలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం నుంచి నిరవధిక…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : అంగన్వాడీ కార్మికులకు తమ నైతిక మద్దతు తెలియజేస్తున్నట్లు మండలంలోని తాడిపర్రు, కే సావరం, సూర్యారావుపాలెం గ్రామాల సర్పంచ్ లు తెలిపారు. తమ…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : ఉండ్రాజవరం ఎంవిఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 2023-24 సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 200 మందికి, ఇంటర్ విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్…
ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ప్రజలకు అనేక రకాలుగా సేవలందించటం చాలా సంతోషంగా ఉందని మల్లిపూడి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మల్లిపూడి ధనరాజు అన్నారు. సేవ కార్యక్రమాలలో…