తూర్పు-గోదావరి

  • Home
  • 15 నాటికి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం

తూర్పు-గోదావరి

15 నాటికి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం

Feb 10,2024 | 22:24

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ఈ నెల 15 నాటికి పెండింగ్‌ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. శనివారం ఎన్నికల నిర్వహణ…

గోదారి ఒడిలో బాలోత్సవం

Feb 10,2024 | 22:22

సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం చిన్నారుల కేరింతలతో పులకరించింది. వారి ఆటపాటలతో తరించింది. సృజనాత్మకతకు దాసోహమైంది. పిల్లల ప్రతిభాపాటవాలకు పరవశించింది. ఎస్‌కెవిటి కశాశాల ప్రాంగణంలో ఉత్సాహ భరిత వాతావరణంలో…

జన సైనికుని కుటుంబానికి పరామర్శ 

Feb 10,2024 | 15:12

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: జనసేన పార్టీ జనసైనికుని కుటుంబానికి శనివారం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జి బివిఎస్ఎన్ ప్రసాద్ పరామర్శించి, సానుభూతి తెలిపారు. మండలంలోని చివటం గ్రామానికి…

గ్లోబల్ సిటిజన్లుగా మారాలి

Feb 10,2024 | 14:27

ప్రజాశక్తి – ఉండ్రాజవరం : గ్రామీణ, పేద విద్యార్థులను భవిష్యత్ గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు అనేక సౌకర్యాలు…

ధవలేశ్వరం గ్రామంలో మంత్రి వేణు పర్యటన

Feb 10,2024 | 12:29

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ధవలేశ్వరం గ్రామంలో రూరల్ కోఆర్డినేటర్ మంత్రి వేణు ధవళేశ్వరం లక్ష్మీ జనార్ధన స్వామి కాలనీలో జరుగుతున్న శానిటేషన్ పనులను గమనించడం జరిగింది. అదేవిధంగా…

నిర్బంధాలపై ఆశాల నిరసన

Feb 9,2024 | 23:19

తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా ప్రజాశక్తి – యంత్రాంగం అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై ఆశావర్కర్లు నిరసన తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వారు విధులను బహిష్కరించారు. తహశీల్దార్‌…

నేడు గోదావరి బాలోత్సవం

Feb 9,2024 | 23:17

ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి పిల్లల పండుగ గోదావరి బాలోత్సవం శనివారం ప్రారంభం కానుంది. గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన…

బిజెపితో అంటకాగేవారిని సాగనంపండి

Feb 9,2024 | 23:15

పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చాగల్లు బిజెపితో అంటకాగేవారిని రానున్న ఎన్నికల్లో సాగనంపాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో…

పోలింగ్ బూత్ లను పరిశీలించిన తాసిల్దార్ హేమ

Feb 9,2024 | 13:25

ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న పోలింగ్ బూతులను శుక్రవారం నూతనంగా బదిలీపై వచ్చిన తహశీల్దార్ బి హేమ కుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా…