తూర్పు-గోదావరి

  • Home
  • శిథిలావస్థలో సర్కారు బడి

తూర్పు-గోదావరి

శిథిలావస్థలో సర్కారు బడి

Feb 6,2024 | 23:28

పెచ్చులూడుతున్న శ్లాబు భయాందోళనలో గోపవరం ఎంపిపి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రజాశక్తి – గోపాలపురం విద్యతోనే దేశాభివద్ధి సాధ్యం, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తాం, నాడు-నేడుతో…

సర్పంచుల గృహనిర్బంధం సర్కారీ పిరికిపంద చర్య

Feb 6,2024 | 17:12

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు-గోదావరి) :సర్పంచుల సమస్యలను పరిష్కరించకపోవడంతో పాటు, వారికి సమాధానం చెప్పలేక గృహ నిర్బంధం విధించడం సర్కారీ పిరికిపంద చర్యని రాష్ట్ర సర్పంచ్ ల…

14వార్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

Feb 5,2024 | 11:51

ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో 14వ వార్డు మెంబర్ పోసిన శబరి లింగేశ్వరీ ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రైనేజీ నిర్మాణా పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.…

ఎంపీడీవోగా బుజ్జి

Feb 5,2024 | 11:49

ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండల ఎంపీడీవోగా ఎన్ బుజ్జి సోమవారం పదవి  బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ఆత్రేయపురం మండలం ఎంపీడీవో బాధ్యత…

అభివృద్ధి పనులు అడుగడుగునా డొల్ల

Feb 4,2024 | 22:14

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంనగరంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో అడుగడుగునా డొల్లతనం బయట పడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆరోపించారు. స్థానిక పుష్కరాల రేవు…

కుల కట్టుబాట్లతో కుటుంబం వెలి

Feb 4,2024 | 22:12

ప్రజాశక్తి – సీతానగరంసభ్యసమాజం తలదించుకునేలా కులకట్టుబాట్లతో కుటంబాన్ని వేలివేసిన సంఘటన చినకొండేపూడిలో చోటు చేసుకుంది. వడ్డీలపేటలో సరిహద్దుల తగాదాలో కుల పెద్దలు రెండుసార్లు తగువు పెట్టారు. తగవులో…

ఘనంగా అంగన్వాడీల విజయోత్సవ సభ

Feb 4,2024 | 22:11

ప్రజాశక్తి-పెరవలి అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వెంటనే జిఒలు విడుదల చేయాలని అంగన్వాడీ విజయోత్సవ సభలో ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు రాంబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం పెరవలిలో ప్రాజెక్టు…

గ్రూప్స్‌ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదవాలి

Feb 4,2024 | 22:09

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిగ్రూప్స్‌, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు క్రమశిక్షణతో ప్రణాళిక ప్రకారం ప్రిపేర్‌ అవ్వాలని ఎంఎల్‌సి, పోటీ పరీక్షల నిపుణుడు కెఎస్‌.లక్ష్మణరావు సూచించారు. యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ,…

సాగు, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు

Feb 4,2024 | 22:08

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిరానున్న వేసవి కాలంలో సాగు, తాగునీటికి రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి…