తూర్పు-గోదావరి

  • Home
  • సమస్యలపై ఆశాల 36 గంటల ధర్నా

తూర్పు-గోదావరి

సమస్యలపై ఆశాల 36 గంటల ధర్నా

Dec 14,2023 | 23:00

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధితమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్స్‌ ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నగరంలోని గోకవరం బస్టాండ్‌ వద్ద గల సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం…

మూడో రోజు అంగన్‌వాడీల సమ్మె

Dec 14,2023 | 22:59

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె గురువారం జిల్లావ్యాప్తంగా కొనసాగింది. తహశీల్దారు కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు, వర్కర్లు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు…

మోకాళ్ళపై నిలబడి అంగన్వాడి కార్మికులు సమ్మె

Dec 14,2023 | 15:31

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తుర్పుగోదావరి) : తమ సమస్యల పరిష్కారం కోసం మండలంలోని అంగన్వాడి కార్మికులు మండల కేంద్రం ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం సమ్మె చేపట్టారు.…

టెన్త్‌ నమూనా పరీక్ష పత్రాల ఆవిష్కరణ

Dec 13,2023 | 22:47

ప్రజాశక్తి-పెరవలిమండల వనరుల కేంద్రంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యాన రూపొందించిన పదో తరగతి నమూనా పరీక్షా పత్రాలను ఎంఇఒ-2 షేక్‌ సూర్జన్‌ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సిటిఆర్‌ఐ ప్లాటినం ఉత్సవాలు ప్రారంభం

Dec 13,2023 | 22:45

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంకేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్‌ఐ) ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన ప్రతిష్టాత్మక సిటిఆర్‌ఐ స్థాపించి 75…

లెక్చరర్లకు యునెస్కో శిక్షణ ప్రారంభం

Dec 14,2023 | 11:03

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంరాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కళాశాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ అకాడమీలో ప్రభుత్వ కళాశాల లెక్చరర్లకు బుధవారం యునెస్కో శిక్షణ ప్రారంభించారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ అకాడమీలో ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌…

పలుచోట్ల పంట నష్టాల పరిశీలన

Dec 13,2023 | 22:42

ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి, జనసేన పార్టీల ఆధ్వర్యాన నష్టపోయిన పంట చేలను పలు ప్రాంతాల్లో బుధవారరం పరిశీలించారు.  పెరవలి మండలంలోని ముక్కామలలో బుధవారం తెలుగుదేశం పార్టీ బృందం మాజీ…

సమస్యలపై ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ వినతి

Dec 13,2023 | 22:40

ప్రజాశక్తి – సీతానగరం తమ సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు సుంకవల్లి పోశారావు ఆధ్వర్యంలో ఎంపిడిఒ రమేష్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల…

20కల్లా ఓటరు దరఖాస్తుల పరిష్కారం

Dec 13,2023 | 22:38

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంయువ ఓటర్లు, ఓటు హక్కు లేనివారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయడంలో వివిధ తేదీల్లో ప్రత్యేక ప్రచారాలు చేపట్టామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ పేర్కొన్నారు. బుధవారం…