తూర్పు-గోదావరి

  • Home
  • అంగన్వాడీల సమ్మెకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సంఘీభావం

తూర్పు-గోదావరి

అంగన్వాడీల సమ్మెకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సంఘీభావం

Dec 26,2023 | 14:25

ప్రజాశక్తి-ఉండి(తూర్పుగోదావరి) : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీలు ఉండి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేస్తున్న సమ్మెకు మంగళవారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపి…

నేటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 26,2023 | 23:16

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ నేటి నుంచి మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. సమస్యలపై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, వివిద రూపాల్లో ఆందోళనలు…

పండుగ మీకు… పస్తులు మాకా.!

Dec 25,2023 | 23:01

ప్రజాశక్తి- యంత్రాంగం సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె జిల్లాలో కొనసాగుతోంది. క్రిస్మస్‌ రోజునా వారు సమ్మెలో పాల్గొన్నారు. సోమవారం నాటికి…

ఆటలే ముఖ్యమా…ఆందోళనలు పట్టవా…

Dec 25,2023 | 22:58

నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ ఓ వైపు అంగన్‌వాడీలు, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె నేటి నుంచి వారి బాటలోనే మున్సిపల్‌ కార్మికులు అయినా పట్టించుకోని సర్కారు ప్రజాశక్తి-రాజమహేంద్రవరం…

గోకవరంలో టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ

Dec 25,2023 | 15:52

ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం రెవెన్యూ కార్యాలయం ఎదురుగా పైలా శ్రీను ఇంటి వద్ద టిడిపి నూతన కార్యాలయాన్ని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జగ్గంపేట మాజీ…

తెలుగు మహాసభ పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 24,2023 | 23:43

ప్రజాశక్తి -దేవరపల్లి ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగే 2వ ప్రపంచ తెలుగు మహాసభ…

బియ్యం ధరలు పైపైకి

Dec 24,2023 | 23:41

ఖరీఫ్‌ ముగిసినా అదుపులోకి రానివైనం కిలో రూ.62కు చేరిన సన్నం రకాలు వంటింటి బడ్జెట్‌ తలకిందులు ప్రజాశక్తి రాజమహేంద్రవరం ప్రతినిధిబియ్యం ధరలు రోజురోజుకూ పైపైకి పోతున్నాయి. గత…

కొవ్వొత్తులతో అంగన్‌వాడీల ర్యాలీ

Dec 24,2023 | 23:39

ప్రజాశక్తి – యంత్రాంగం సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లను నెరవేర్చాలని అంగన్‌వాడీలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వీరు చేపట్టిన సమ్మె ఆదివారం…

పేదలకు బియ్యం పంపిణీ

Dec 24,2023 | 14:40

ప్రజాశక్తి-చాగల్లు(తూర్పుగోదావరి) : కొవ్వూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలోని పేదలకు ఆహారం, విద్య, వైద్యం, న్యాయ అవసరాలు తీర్చటంలో మల్లిపూడి చారిటబుల్‌ ట్రస్ట్‌ అందుబాటులో ఊంటుందని ట్రస్ట్‌ ప్రతినిధి…