తూర్పు-గోదావరి

  • Home
  • ఉత్తమ పురస్కారానికి మంగారాణి ఎంపిక

తూర్పు-గోదావరి

ఉత్తమ పురస్కారానికి మంగారాణి ఎంపిక

Dec 8,2023 | 23:54

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం స్థానిక శ్రీ నాగరాజా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న మోటూరి మంగారాణి సామాజిక మాధ్యమ ఉత్తమ ప్రభావశాలి పురస్కారానికి ఎంపిక య్యారు. తెలంగాణా…

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

Dec 8,2023 | 23:53

ప్రజాశక్తి – కడియం గ్రామ స్వపరిపరిపాలనకు కావలసిన నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. శుక్రవారం…

పారదర్శకంగా ఓటరు జాబితా

Dec 8,2023 | 23:50

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంఓటరు జాబితాను పారదర్శకంగా రూపొం దించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఆదేశించారు. శుక్రవారం ఉదయం…

అన్నం పెట్టేదెలా..?

Dec 8,2023 | 23:48

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం సక్షేమ వసతి గృహాలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో వార్డెన్లు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన దుస్థితి నెలకుంది. చేసిన…

పాడి పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం

Dec 8,2023 | 15:45

గొంతువాపు టీకాలు కార్యక్రమం ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు గ్రామంలో పశువైద్యశాల వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మిచాంగ్ తుఫాను సహాయార్థం పాడి పశువులకు ఉచిత పశు…

వైద్య ఖర్చుల కోసం ఆదిరెడ్డి సాయం

Dec 7,2023 | 22:14

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం నగరంలోని 46వ డివిజన్‌లోని ఆనంద్‌నగర్‌కు చెంది న శివకోటి దుర్గా ప్రసాద్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారో గ్యానికి గురయ్యాడు. స్థానిక టిడిపి…

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి

Dec 7,2023 | 22:12

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రాజానగరం నియోజకవర్గం లోని ఆయా పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా ఎస్‌పి పి.జగదీష్‌ ఆదేశించారు. గురువారం…

9 నుంచి నన్నయలో వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడా సంరంభం

Dec 7,2023 | 22:11

ప్రజాశక్తి – రాజగనగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో డిసెంబర్‌ 9 నుంచి 12వ తేదీ వరకూ సౌత్‌ అండ్‌ వెస్ట్‌ జోన్స్‌ ఇంటర్‌ యూనివర్సిటీ వెయిట్‌ లిఫ్టింగ్‌…

నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Dec 7,2023 | 22:09

ప్రజాశక్తి – సీతానగరం తుపాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని మాజీ మంత్రి, టిడిపి రాజమహేం ద్రవరం పార్లమెంటు అధ్యక్షుడు కెఎస్‌…