తూర్పు-గోదావరి

  • Home
  • వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

తూర్పు-గోదావరి

వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

Dec 9,2023 | 23:20

ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు రోజా, వేణుగోపాలకృష్ణ సౌత్‌, వెస్ట్‌జోన్‌ నుంచి పోటీపడనున్న800 మంది క్రీడాకారులు ప్రజాశక్తి – రాజానగరం రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో సౌత్‌ అండ్‌ వెస్ట్‌జోన్‌…

తరుగు లేకుండా కొనుగోలు చేయాలి

Dec 9,2023 | 23:18

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ డిమాండ్‌ చేశౄరు. శనివారం కొవ్వూరు మండలం దొమ్మేరులో…

ఎస్‌ఎస్‌ఎ సిబ్బంది వేతన వెతలు

Dec 9,2023 | 23:17

నాలుగు నెలలుగా అందని జీతాలు ఆందోళనలో సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తం ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న…

ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వేడుకలు

Dec 9,2023 | 15:49

ప్రజాశక్తి-కడియం : మండల కేంద్రమైన కడియం ఎంపిపి నెంబర్ 1 పాఠశాలలో గల భవిత కేంద్రం నందు శనివారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ…

కృంగిన ఆర్/బి రోడ్డు

Dec 9,2023 | 15:00

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : నిడదవోలు -నరసాపురం ఆర్/బి రోడ్డు ఉసులుమర్రు, తీపర్రు గ్రామల మధ్య నరసాపురం మొయిన్ కెనల్ వైపు రెండు చోట్ల దిగబడిపోయినది.…

పాడి పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం

Dec 9,2023 | 14:30

ప్రజాశక్తి-చాగల్లు: చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మిచాంగ్ తుఫాను సహాయార్థం పాడి పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం మరియు…

ఉత్తమ పురస్కారానికి మంగారాణి ఎంపిక

Dec 8,2023 | 23:54

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం స్థానిక శ్రీ నాగరాజా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న మోటూరి మంగారాణి సామాజిక మాధ్యమ ఉత్తమ ప్రభావశాలి పురస్కారానికి ఎంపిక య్యారు. తెలంగాణా…

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

Dec 8,2023 | 23:53

ప్రజాశక్తి – కడియం గ్రామ స్వపరిపరిపాలనకు కావలసిన నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. శుక్రవారం…

పారదర్శకంగా ఓటరు జాబితా

Dec 8,2023 | 23:50

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంఓటరు జాబితాను పారదర్శకంగా రూపొం దించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఆదేశించారు. శుక్రవారం ఉదయం…