తూర్పు-గోదావరి

  • Home
  • 31న ‘నన్నయ’ స్నాతకోత్సవం

తూర్పు-గోదావరి

31న ‘నన్నయ’ స్నాతకోత్సవం

Jan 29,2024 | 22:34

ప్రజాశక్తి – రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఈ నెల 31న జరుగనుందని దీనికి యూనివర్సిటీ ఛాన్సలర్‌, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ వస్తున్నారని విసి కె.పద్మరాజు…

మోడీ హఠావో…దేశ్‌ బచావో…

Jan 29,2024 | 22:32

15న రాజమహేంద్రవరంలో సదస్సు భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక వెల్లడి ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి మోడీ హఠావో-దేశ్‌ బచావో పేరున ఫిబ్రవరి 15న రాజమహేంద్రవరంలో…

సర్కారు బాధితులే స్టార్‌ క్యాంపెయినర్లు

Jan 29,2024 | 22:30

ఓటుతోనే అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ‘రా.. కదిలిరా’ సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి వైసిపి ప్రభుత్వం వల్ల నష్టపోయిన బాధితులందరూ తమకు…

సమ్మె విరమణ తాత్కాలికమే…

Jan 28,2024 | 23:27

హామీల అమలుకు జిఒలు వెంటనే ఇవ్వాలి ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి –…

ఒపిఎస్‌ ఇచ్చేవారికే ఓటు

Jan 28,2024 | 23:24

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి రానున్న ఎన్నికల్లో పాత పెన్షన్‌ విధానం(ఒపిఎస్‌)ను అమలు చేసేవారికే ఓటు వేస్తామని యుటిఎఫ్‌ సభలో పలువురు వక్తలు స్పష్టం చేశారు. యుటిఎఫ్‌…

ఓటు అడిగే హక్కు జగన్ కు లేదు

Jan 28,2024 | 16:40

ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రజాశక్తి-విజయనగరం కోట : సిఎం జగన్ కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని విజయనగరం టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు…

శ్రీ సత్యదేవా నర్సరీని సందర్శించిన ప్రొపెసర్ నాగేశ్వర్ రెడ్డి

Jan 28,2024 | 15:52

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ప్రకృతిలో మొక్కలకు అధిక ప్రాధాన్యత ఉందని, ప్రతిరోగికి మొక్క ప్రధమ వైద్యుడు అని అటువంటి మొక్కలను పెంచుతూ ప్రకృతికి దోహదపడుతున్న కడియం నర్సరీ రైతులు…

డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

Jan 28,2024 | 14:41

ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం మురళి నగర్ లో డ్రైనేజీ నిర్మాణానికి సీనియర్ వైసిపి నాయకులు సుంకర వీరబాబు ఆధ్వర్యంలోవైసీపీ నాయకులు దాసరి చినబాబు,…

పొత్తు సమయంలో మిత్ర ధర్మం ఏమైందో?

Jan 28,2024 | 00:16

జనసేన అధినేత పవన్‌పై ఎంపీ భరత్‌ సెటైర్లు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం మిత్ర ధర్మం గురించి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతుంటే రాష్ట్రంలోని ప్రజలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారని…