తూర్పు-గోదావరి

  • Home
  • అభివృద్ధికి రోల్‌ మోడల్‌ బాలయోగి

తూర్పు-గోదావరి

అభివృద్ధికి రోల్‌ మోడల్‌ బాలయోగి

Mar 3,2024 | 23:24

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంఅభివద్ధికి, నాయకత్వానికి రోల్‌ మోడల్‌ లోక్‌సభ మాజీ స్పీకర్‌ జిఎంసి బాలయోగి నిలిచారని రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ,…

సచివాలయం, హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభం

Mar 3,2024 | 23:19

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌రూరల్‌ మండలంలోని పిడింగొయ్యిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వేణుగోపాల కృష్ణ ఆదివారం ప్రారంభించారు. గ్రామంలో రు.40 లక్షలతో నిర్మించిన సచివాలయం, రూ.20.80 లక్షలతో…

అనపర్తిలో వేడెక్కిన రాజకీయం

Mar 3,2024 | 23:12

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనపర్తిలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎంఎల్‌ఎ టిడిపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రస్తుత ఎంఎల్‌ఎ సత్తి సూర్యనారాయణ రెడ్డి…

చాగల్లులో 98.58 శాతం పల్స్ పోలియో

Mar 3,2024 | 18:07

ప్రజాశక్తి-చాగల్లు(తూర్పు-గోదావరి) : ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం మండలం లో విజయవంతమైనదని వైద్యాధికారులు తెలిపారు.  0-5 సంవత్సరాల పిల్లలు 9770 మంది లక్ష్యం కాగా 9670…

భవన కార్మికుల బోర్డును నిర్వహించాలి

Mar 2,2024 | 23:29

ప్రజాశక్తి -దేవరపల్లిభవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించాలని, 1214 మెమోను రద్దు చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక…

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Mar 2,2024 | 23:27

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ధవళేశ్వరంలో మంత్రి వేణుగోపాలకృష్ణ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ రాజమండ్రి రూరల్‌…

పాలనా అంశాలపై సిఎస్ సమీక్ష

Mar 2,2024 | 23:26

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి పాలనాల అంశాలపై కలెక్టర్లతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రిజిస్ట్రేషన్‌,…

పిఠాపురంపైనే అందరి చూపూ

Mar 2,2024 | 23:24

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిపిఠాపురం నియోజకవర్గంలో మారుతున్న పరిణామాలు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అసెంబ్లీ స్థానంపై అందరి కన్ను పడింది. కీలక నేతలు ఇక్కడి…

వివాహిత అనుమానాస్పద మృతి

Mar 2,2024 | 15:15

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : నల్లజర్ల మండలం జగన్నాధపురం గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల…