తూర్పు-గోదావరి

  • Home
  • టెన్త్‌ నమూనా పరీక్ష పత్రాల ఆవిష్కరణ

తూర్పు-గోదావరి

టెన్త్‌ నమూనా పరీక్ష పత్రాల ఆవిష్కరణ

Dec 13,2023 | 22:47

ప్రజాశక్తి-పెరవలిమండల వనరుల కేంద్రంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యాన రూపొందించిన పదో తరగతి నమూనా పరీక్షా పత్రాలను ఎంఇఒ-2 షేక్‌ సూర్జన్‌ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సిటిఆర్‌ఐ ప్లాటినం ఉత్సవాలు ప్రారంభం

Dec 13,2023 | 22:45

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంకేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్‌ఐ) ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన ప్రతిష్టాత్మక సిటిఆర్‌ఐ స్థాపించి 75…

లెక్చరర్లకు యునెస్కో శిక్షణ ప్రారంభం

Dec 14,2023 | 11:03

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంరాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కళాశాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ అకాడమీలో ప్రభుత్వ కళాశాల లెక్చరర్లకు బుధవారం యునెస్కో శిక్షణ ప్రారంభించారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ అకాడమీలో ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌…

పలుచోట్ల పంట నష్టాల పరిశీలన

Dec 13,2023 | 22:42

ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి, జనసేన పార్టీల ఆధ్వర్యాన నష్టపోయిన పంట చేలను పలు ప్రాంతాల్లో బుధవారరం పరిశీలించారు.  పెరవలి మండలంలోని ముక్కామలలో బుధవారం తెలుగుదేశం పార్టీ బృందం మాజీ…

సమస్యలపై ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ వినతి

Dec 13,2023 | 22:40

ప్రజాశక్తి – సీతానగరం తమ సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు సుంకవల్లి పోశారావు ఆధ్వర్యంలో ఎంపిడిఒ రమేష్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల…

20కల్లా ఓటరు దరఖాస్తుల పరిష్కారం

Dec 13,2023 | 22:38

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంయువ ఓటర్లు, ఓటు హక్కు లేనివారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయడంలో వివిధ తేదీల్లో ప్రత్యేక ప్రచారాలు చేపట్టామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ పేర్కొన్నారు. బుధవారం…

అంగన్‌వాడీల సమ్మెతో దద్దరిల్లిన కలెక్టరేట్

Dec 13,2023 | 22:37

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంఅంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా 3000 మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు బొమ్మూరులోని కలెక్టరేట్‌…

అంగన్వాడీల సమ్మెతో 2వ రోజు దద్దరిల్లిన కలెక్టరేట్

Dec 13,2023 | 18:02

సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. జనసేన, టిడిపి, పలు సంఘాల మద్దతు. ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : రాష్ట్రంలో అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Dec 13,2023 | 11:42

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెం దుబచర్ల 16వ నెంబరు, జాతీయ రహదారి బ్రిడ్జి పైన బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు…