తూర్పు-గోదావరి

  • Home
  • పోలింగ్ బూత్ లను పరిశీలించిన తాసిల్దార్ హేమ

తూర్పు-గోదావరి

పోలింగ్ బూత్ లను పరిశీలించిన తాసిల్దార్ హేమ

Feb 9,2024 | 13:25

ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న పోలింగ్ బూతులను శుక్రవారం నూతనంగా బదిలీపై వచ్చిన తహశీల్దార్ బి హేమ కుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా…

రైతులకు అందని సున్నా వడ్డీ

Feb 8,2024 | 23:46

రెండేళ్లుగా బ్యాంకు ఖాతాలకు జమకాని నగదు అన్నదాతలకు తప్పని ఎదురుచూపులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో రైతులు సున్నా వడ్డీ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత…

పల్ల వెంకన్న నర్సరీలో నటుడు శ్రవణ్‌

Feb 8,2024 | 23:44

ప్రజాశక్తి-కడియం తెలుగు చిత్ర సీమలో సంచలన నటుడు శ్రవణ్‌ రాఘవేంద్ర గురు వారం కడియం పల్ల వెంకన్న నర్సరీని సందర్శించారు. ఆయనకు నర్సరీ డైరెక్టర్‌ పల్ల వినరు…

ఇళ్ల పట్టాలను ఎంఎల్‌ఎ అమ్ముకున్నారంటూ ధర్నా

Feb 8,2024 | 23:42

ప్రజాశక్తి – బిక్కవోలు బిక్కవోలు మండలంలో స్థానిక వైసిపి నాయకుల సహకారంతో అనర్హులకు ఇళ్ల పట్టాలను ఎంఎల్‌ఎ అమ్ముకున్నారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు.…

ఆశాలపై సర్కారు నిర్బంధం

Feb 8,2024 | 23:40

ఎక్కడికక్కడ అరెస్టులు, పోలీస్‌స్టేషన్లకు తరలింపు మరి కొందరి గృహనిర్బంధం సర్కారు తీరుపై నిరసనలు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి ‘చలో విజకవాడ’కు బయలుదేరిన ఆశావర్కర్లను పోలీసులను ప్రయోగించి…

ఆపన్నులకు చేయూత

Feb 7,2024 | 23:34

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆపన్నులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. స్వర్వాంధ్ర వృద్ధాశ్రమంలోని వృద్ధులు, అనాథలు, కుష్టుబాధితులకు…

త్యాగశీలి రమాబాయి అంబేద్కర్‌

Feb 7,2024 | 23:31

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం, తాళ్లపూడి రమాబాయి అంబేద్కర్‌ త్యాగ శీలి అని పలువురు నాయకులు అన్నారు. రమాబాయి అంబేద్కర్‌ 126వ జయంతిని గోకవరం బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం…

ఆశాలపై పోలీసుల నిర్బంధం

Feb 7,2024 | 23:29

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి డిమాండ్ల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో విజయవాడ పిలుపు నేపథ్యంలో ఆశావర్కర్లపై పోలీసులు నిర్బంధకాండను సాగించారు. 20 మంది…

ఎన్నికల నిర్వహణలో అలక్ష్యం తగదు

Feb 6,2024 | 23:36

సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాధవీలత ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ ఎన్నికల పనులకు సంబంధించి అలక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో…