కపిల మల్లేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం
ప్రజాశక్తి-పెరవలి మండల (తూర్పుగోదావరి జిల్లా) : మల్లేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కపిల మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం నందు గురువారం నిర్వహించు స్వామివారి కల్యాణ మహోత్సవం…
ప్రజాశక్తి-పెరవలి మండల (తూర్పుగోదావరి జిల్లా) : మల్లేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కపిల మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం నందు గురువారం నిర్వహించు స్వామివారి కల్యాణ మహోత్సవం…
ప్రజాశక్తి-నల్లజర్లసంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా జగనన్న ప్రభుత్వం పని చేస్తోందని హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. నల్లజర్ల మండలం పోతవరంలో దాదాపు రూ.3 కోట్ల…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ఎన్నికల్లో విధులను చట్టబద్దతతో నిర్వహించాలని కలెక్టర్ మాధవీలత సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఎన్నికల విధులు, బాధ్యతలపై కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్భరత్, డిఆర్ఒ…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గోపాలపురం నియోజకవర్గంలో గెలిచేదెవరు.. గెలిపించేదెవరు..అనే ప్రశ్న తలెత్తుతోంది. అధికార వైసిపి, టిడిపి, జనసేన కూటమిల అధినేతల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం…
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ నగరంలో సోమవారం కంబాల చెరువు నుంచి లాలాచెరువు వరకూ సిఆర్పిఎఫ్ జవాన్లు కవాతు నిర్వహించారు. ఈ కవాతులో కలెక్టర్ మాధవీలత, ఎస్పి జగదీష్,…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం పాత పెన్షన్ విధానం(ఒపిఎస్)ను అమలు చేస్తామని హామీ ఇచ్చిన వారికే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల, ఉపాధ్యాయుల మద్దతు ఉంటుందని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన…
నిడదవోలు టిడిపిలో అయోమయం జనసేనకు కేటాయింపుతో కేడర్లో అసంతృప్తి పరస్పర సహకారంపై నీలినీడలు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో టిడిపి కంచుకోటల్లో ఒకటైన నిడదవోలు నియోజక వర్గంలో…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం: మండలం లోని వడ్లూరులో 26.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డా.వై.యస్.ఆర్.విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం, 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరంనగరంలోని టిడిపి నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని రాజమండ్రి ఎంపీ, వైసిపి సిటీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మార్గాని భరత్…