గణతంత్ర వేడుకలకు ఉండ్రాజవరం విద్యార్థినీలు
ప్రజాశక్తి – ఉండ్రాజవరం: గణతంత్ర వేడుకల సందర్భంగా తాడేపల్లిలో నిర్వహించే పరేడ్ కు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఎంపికైనట్లు ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం: గణతంత్ర వేడుకల సందర్భంగా తాడేపల్లిలో నిర్వహించే పరేడ్ కు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఎంపికైనట్లు ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…
ప్రజాశక్తి – చాగల్లు : ప్రభుత్వ పెంఛనర్స్ చాగల్లు మండల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చాగల్లు మండల ఎపి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో గురువారం…
ప్రజాశక్తి-రాజానగరం ఎపిలో యువ సాధికారత, ఉపాధి అనే అంశంపై ఆదికవి నన్నయ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన వర్క్ షాప్నకు విశేష స్పందన వచ్చింది. విశ్వవిద్యాలయ ప్రాంగణాల అధ్యాపకులతో…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్స్థానిక ఎఫ్సిఐ గొడౌన్లో ఏర్పాటు చేసిన ఇవిఎంలను కలెక్టర్ మాధవీలత బుధవారం పలు రాజకీయ పార్టీలతో కలిసి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ…
జిల్లాలో పలుచోట్ల బుధవారం ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రజాశక్తి- యంత్రాంగం రాజమహేంద్రవరం రూరల్ గ్రామీణ ప్రాంతంలో యువకుల క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతిష్టాత్మకంగా…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛత మన బాధ్యత.. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా…
ప్రజాశక్తి-రాజానగరంప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ అవసరమైన పథకాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ…
ప్రజాశక్తి – సీతానగరం సీతానగరం మండలంలో మునికూడలి ఇసుక ర్యాంపులో అక్రమంగా లంక భూముల్లో సైతం భారీగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. గత నెలలో నష్టపోయిన రైతులను…
ప్రజాశక్తి-యంత్రాంగం రాజమహేంద్రవరం 42 రోజులుగా సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు నిరవధిక సమ్మెను సోమవారం రాత్రి ప్రభుత్వంతో చర్చల అనంతరం విరమిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో విజయవాడ నుంచి తిరిగి…