తూర్పు-గోదావరి

  • Home
  • నన్నయలో జియోఇన్ఫర్మేటిక్స్‌ కోర్సు ప్రారంభం

తూర్పు-గోదావరి

నన్నయలో జియోఇన్ఫర్మేటిక్స్‌ కోర్సు ప్రారంభం

May 2,2024 | 21:31

ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీ రాజమహేంద్రవరం ప్రాంగణంలోని ఎంఎస్‌సి జియోఇన్ఫర్మేటిక్స్‌ కోర్సును ప్రారంభిస్తున్నామని, ఎపి పీజీ సెట్‌ ద్వారా విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చునని విసి…

పెన్షన్‌ల కోసం లబ్ధిదారుల అవస్థలు

May 2,2024 | 21:29

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌, గోపాలపురం సామాజిక పెన్షన్లు తీసుకునే వృద్ధులు అవి తమ ఖాతాల్లో పడ్డాయో లేదో అని ఆందోళనలతో బ్యాంకులకు పోటెత్తుతున్నారు. ఒకవైపు భానుడి భగభగలు…

పారదర్శకంగా ఇవిఎంల ర్యాండమైజేషన్‌

May 1,2024 | 23:32

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలో ఎన్నికల పరిశీల కులు, పోటీలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఇవిఎం ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పారద ర్శకంగా చేపట్టినట్టు జిల్లా ఎన్నికల…

స్ట్రాంగ్‌ రూమ్‌లో జెసి పరిశీలన

May 1,2024 | 23:31

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌బొమ్మూరులోని వసతి గృహ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమును బుధవారం జెసి తేజ్‌ భరత్‌ పరిశీలించారు. ఇవిఎంలు భద్ర పరిచిన భవనంలో విధుల్లో…

ఆర్ట్స్‌ కళాశాలలో అవధానంపై కోర్స్‌

May 1,2024 | 23:30

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, ఆస్ట్రేలియాకు చెందిన తటపర్తి గురుకులం అవగాహన ఒప్పందంలో భాగంగా అవధాన కళాపరిచయం అనే వినూత్న అంతర్జాల సర్టిఫికెట్‌ కోర్స్‌ను తొలిసారి ప్రారంభిస్తున్నారు.…

కార్మిక వాడల్లో ఎగిరిన ఎర్రజెండా

May 1,2024 | 23:28

ప్రజాశక్తి-యంత్రాంగం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక వాడల్లో ఎర్రజెండా రెపరెపలాడింది. పోరాటి సాధించుకున్న హక్కుల రక్షణకు కార్మికులు నడుం బిగించాలని పలువురు పిలుపు ఇచ్చారు.…

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ముమ్మర ప్రచారం

Apr 30,2024 | 23:23

రావూరుపాడులో ఎన్నికల ప్రచారం చేస్తున్న అరుణకుమారి ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆదివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.తాళ్లపూడి ఎపికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని…

బిఎల్‌ఒలు ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయాలి

Apr 30,2024 | 23:12

మాట్లాడుతున్న ఆర్‌ఒ తేజ్‌ భరత్‌ ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ రూరల్‌ నియోజకవర్గంలో 2,72,826 మంది ఓటర్లకు ఓటరు గుర్తింపు స్లిప్స్‌ అందజేసేందుకు 267 మంది బి ఎల్‌ వో…

విశ్వ మానవతకు ప్రతీక డొక్కా సీతమ్మ : ఎపి డబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి మండెల శ్రీరామూర్తి

Apr 28,2024 | 13:57

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ 115 వ వర్ధంతిని ఆదివారం బమ్మూరు కొత్తపేటలో నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌…