చెత్త శుద్ధి వాహనాలు ప్రారంభం
ప్రజాశక్తి – ఏలూరు పరిసరాల్లోని మురుగునీరు, చెత్త తొలగింపునకు మురుగుశుద్ధి చేసే వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఇన్ఛార్జి కలెక్టర్ బి.లావణ్యవేణి తెలిపారు. బుధవారం స్థానిక…
ప్రజాశక్తి – ఏలూరు పరిసరాల్లోని మురుగునీరు, చెత్త తొలగింపునకు మురుగుశుద్ధి చేసే వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఇన్ఛార్జి కలెక్టర్ బి.లావణ్యవేణి తెలిపారు. బుధవారం స్థానిక…
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్ జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ వ్యవస్థ ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తుందని సిబ్బంది విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని జిల్లా ఎస్పి డి.మేరీప్రశాంతి అన్నారు.…
ప్రజాశక్తి – భీమడోలు మెట్ట ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న జలకళ పథకం అమలు తీరు పట్ల రైతులు పెదవి విరుస్తున్నారు. ఉన్నతాధికారులు స్థానిక…
ప్రజాశక్తి – నూజివీడు రూరల్ నూజివీడు ట్రిపుల్ ఐటి నూతన డైరెక్టర్గా ఆచార్య ఎ.చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం చంద్రశేఖర్ను డైరెక్టర్గా నియమించింది. వరంగల్…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు తీరని అన్యాయం జరగనుంది. పాలకులు తీసుకున్న…
ప్రజాశక్తి – జీలుగుమిల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒంటెద్దుపోకడ నిర్ణయాలతో ఇటీవల కాలంలో ఏజెన్సీ గ్రామాల మధ్య నేవి ఆయుధ యుద్ధ సామగ్రి డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు…
ప్రజాశక్తి – ఏలూరు జిల్లా పరిధిలో రూ.251.31 కోట్లతో నాలుగు విద్యుత్ ఉప కేంద్రాలకు సిఎం జగన్ విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో మంగళవారం…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆహారం సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరా అస్తవ్యస్తంగా మారినా అడిగే నాథుడే…
ముదినేపల్లి: అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు దళితులు నడుం బిగించాలని స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కె.నిరీక్షణ రావు కోరారు. ముదినేపల్లిలో అలేఖ్య ప్లాట్స్లో…