ఏలూరు-జిల్లా

  • Home
  • పంగిడిగూడెంలో సచివాలయం ప్రారంభం

ఏలూరు-జిల్లా

పంగిడిగూడెంలో సచివాలయం ప్రారంభం

Dec 2,2023 | 22:04

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని గ్రామ సర్పంచి కోట వెంకటేశ్వరరావు, స్థానిక వైసిపి నాయకుల చేతుల మీదుగా ప్రారంభించారు.…

లంచం ఇవ్వలేదని షెడ్డు కూల్చేశారు

Dec 2,2023 | 22:02

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ బతుకు దెరువు కోసం చిన్న రేకుల షెడ్డు నిర్మించుకొని కూరగాయల వ్యాపారం పెట్టుకొని జీవిద్దాం అంటే అనుమతి కోసం స్థానిక కార్పొరేటర్‌…

విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం

Dec 2,2023 | 17:09

ప్రజాశక్తి – చింతలపూడి విద్యార్థులకు క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పాడతాయని చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ…

పారదర్శకంగా ఓటర్ల లిస్టు తయారు చేయాలిసబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌

Dec 2,2023 | 17:07

ప్రజాశక్తి – ఆగిరిపల్లి ఓటర్ల లిస్టులో వున్న మరణించిన వారి పేర్లు తొలగించటంతో పాటు, గ్రామాలను విడిచి వెళ్లినవారి వివరాలు పూర్తిగా సేకరించి ఎటువంటి తప్పులకు చోటు…

కొప్పుల వెలమ అభ్యున్నతికి కృషి : ఎంఎల్‌ఎ

Dec 2,2023 | 16:59

సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌ కొప్పుల వెలమ సంఘీయుల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎంఎల్‌ఎ ఆళ్ల నాని…

స్పందన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం : జెసి

Dec 1,2023 | 21:25

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల స్పందన దరఖాస్తులు రీఓపెన్‌ కాకుండా నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని జెసి బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. ద్వారకాతిరుమలలోని కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం ‘జగనన్నకు…

ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

Dec 1,2023 | 21:24

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం విమర్శించారు. శుక్రవారం…

ఎయిడ్స్‌ రహిత సమాజం నిర్మించాలి : కలెక్టర్‌

Dec 1,2023 | 21:22

ప్రజాశక్తి – ఏలూరు ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ పిలుపు నిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్‌/హెచ్‌ఐవిపై…

ఓటు హక్కు నమోదుకు చర్యలు : కలెక్టర్‌

Dec 1,2023 | 21:21

ప్రజాశక్తి – ఏలూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన యువతను గుర్తించి ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల…